New law in AP soon: CM Chandrababu

డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది బాధితులయ్యారని చెప్పారు. నీటి మరియు భూగర్భ జలాల కలుషితంతో డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisements

మరోవైపు, పల్నాడు జిల్లా దాచేపల్లి అంజనాపురం కాలనీలో కూడా డయేరియాతో సంబంధిత వాంతులు, విరోచనలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడి, ఈ మృతులు నీరు కలుషితమై చనిపోయరా లేదా ఇతర కారణాల వల్లనే మృతి చెందారని పరిశీలించారు.

దాచేపల్లిలోని పరిస్థితులపై చర్చించిన అనంతరం, అధికారులు బోర్ల నీటిని ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. బోర్లను మూసివేసి, నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రాంతంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితి సాధారణమయ్యేవరకు పర్యవేక్షణ చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు… ఈ మేరకు కె. రామకృష్ణ సీఎం చంద్రబాబకు బహిరంగ లేఖ రాశారు.

Related Posts
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ ద్వారా అమెరికాలో ధరలు పెరిగే అవకాశం
trump 3

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో అన్ని సమస్యల పరిష్కారంగా టారిఫ్స్ ని ప్రస్తావించారు. అయితే, ఆర్థికవేత్తలు ఈ టారిఫ్స్ వల్ల సాధారణ అమెరికన్ Read more

పరీక్షలు రాసే విద్యార్థులు సీఎం కీలక సందేశం..!
CM Revanth Reddy key message to students writing exams.

హైదరాబాద్‌: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం Read more

స్వామిత్వ పథకం కార్డులను పంపిణీ చేసిన మోదీ
స్వామిత్వ పథకం కార్డులను పంపిణీ చేసిన మోదీ2

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం స్వామిత్వ పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను 10 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పంపిణీ Read more

Chandrababu : డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు: ఏఐతో ముందడుగు
Chandrababu డిజిటల్ పాలన కోసం చంద్రబాబు కీలక అడుగు ఏఐతో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ పాలనలో నూతన టెక్నాలజీల వినియోగానికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే అంశంపై Read more

Advertisements
×