New law in AP soon: CM Chandrababu

డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది బాధితులయ్యారని చెప్పారు. నీటి మరియు భూగర్భ జలాల కలుషితంతో డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు, పల్నాడు జిల్లా దాచేపల్లి అంజనాపురం కాలనీలో కూడా డయేరియాతో సంబంధిత వాంతులు, విరోచనలతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడి, ఈ మృతులు నీరు కలుషితమై చనిపోయరా లేదా ఇతర కారణాల వల్లనే మృతి చెందారని పరిశీలించారు.

దాచేపల్లిలోని పరిస్థితులపై చర్చించిన అనంతరం, అధికారులు బోర్ల నీటిని ల్యాబ్‌కు పంపించాలని సూచించారు. బోర్లను మూసివేసి, నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. స్థానిక ప్రాంతంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పరిస్థితి సాధారణమయ్యేవరకు పర్యవేక్షణ చేయాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు… ఈ మేరకు కె. రామకృష్ణ సీఎం చంద్రబాబకు బహిరంగ లేఖ రాశారు.

Related Posts
ఇంకా బొగ్గు గ‌నిలోనే కార్మికులు..ఒక‌రి మృత‌దేహం వెలికితీత‌
workers in the coal mine..one's dead body was exhumed

న్యూఢిల్లీ: అస్సాంలోని డిమా హ‌సావోలోని బొగ్గు గ‌నిలో రెండు రోజుల క్రితం ఆ గ‌నిలోకి నీరు ప్ర‌వేశించింది. దీంతో దాంట్లో సుమారు 15 మంది కార్మికులు చిక్కుకున్న‌ట్లు Read more

అమెరిక పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్‌
Minister Nara Lokesh who went on a visit to America

శాన్‌ఫ్రాన్సిస్కో : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సదర్భంగా అక్కడ Read more

ఎల్ఆర్ఎస్‌పై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు
ఎల్ఆర్ఎస్ పై హరీష్ రావు తీవ్ర ఆరోపణలు

ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘిస్తూ, సమాజంలోని కీలక వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. హరీష్ రావు విమర్శించారు. ఎల్ఆర్ఎఎస్ Read more

చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా – అనిల్ రావిపూడి
chiru anil

వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి..తాజాగా 'సంక్రాంతికి వస్తున్నాం' అంటూ సంక్రాంతి రోజున వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ Read more