oil tanker

జైపూర్‌ ట్యాంకర్ పేలుడులో 14కు పెరిగిన మృతుల సంఖ్య

జైపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్‌ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శనివారం ఉదయానికి మృతుల సంఖ్య 14కి చేరినట్లు డీసీపీ అమిత్‌ కుమార్‌ తెలిపారు.
శుక్రవారం ఉదయం జైపూర్‌-అజ్మీర్‌ రహదారిలో ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎల్పీజీ ట్యాంకర్‌ ట్రక్కును ఢీ కొనడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 37 వాహనాలు మంటల్లో కాలిపోయాయి.

Advertisements
jaipur

30 మంది పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో 80 మందికిపైగా గాయపడ్డారు. అందులో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్సను అందిస్తున్నమన్నారు. మరోవైపు చనిపోయినవారి కుటుంబాలకు రాజస్థాన్‌ సర్కారు రూ.5 లక్షలు, ప్రధాని తన జాతీయ సహాయ నిధి తరపున రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాయి. గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష, ప్రధాని సహాయ నిధి రూ.50 వేలు పరిహారంగా ఇస్తామని తెలిపాయి. ఈ ప్రమాదం చాల బాధాకరమని మోడీ తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు.

Related Posts
Abhishek Mahanti : అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట
Abhishek Mahanti

తెలంగాణలో సేవలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్న ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల ఆయనను ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని డీపీఓటీ (DOPT) ఉత్తర్వులు Read more

రేపటి నుండి సమగ్ర కుటుంబ సర్వే..10 ప్రధాన అంశాలు
Comprehensive family survey from tomorrow.10 main points

హైదరాబాద్‌: రేపటి నుండి తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ Read more

IPL 2025: క్రికెట్ మైదానంలో ధోనీ,హార్దిక్ ..వీడియో వైరల్
IPL 2025: ధోనీని హత్తుకున్న హార్దిక్ పాండ్య.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడగా, విరాట్ కోహ్లీ Read more

AP Secretariat Towers: ఏపీ సచివాలయ టవర్ల నిర్మాణ టెండర్లు జారీ
AP Secretariat Towers: ఏపీ సచివాలయ టవర్ల నిర్మాణ టెండర్లు జారీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో కీలక ముందడుగు పడింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా, సచివాలయ టవర్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ, కాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ Read more

×