हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి

sumalatha chinthakayala
జమ్మూకాశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రదేశంలో ఉగ్రవాదులు ఇటు ఇటుగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖ్నూర్‌ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆర్మీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై పలు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది మరణించినట్లు సమాచారం.

కాగా, దీపావళి సందర్భంగా జమ్ము ప్రాంతంలో భద్రతా చర్యలు తీవ్రంగా పెరిగిన సమయంలో ఈ సంఘటన జరగడం చాలా ఆందోళనకరం. మరియు, జమ్ము కశ్మీర్‌లో ముఖ్యంగా లోయలో గత వారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు సహా కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 24న, బారాముల్లాలోని గుల్‌మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి చేశారు, అందులో ఇద్దరు సైనికులు, ఆర్మీలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలు మరణించారు. అలాగే, గాందర్‌బల్‌ జిల్లాలో సోన్‌మార్గ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక వైద్యుడు మరియు ఐదుగురు వలస కార్మికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870