ktr comments on congress government

కాంగ్రెస్‌కు ఏటీఎంగా తెలంగాణ మారింది – కేటీఆర్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో, శివసేన నాయకుడు కిరణ్ పావాస్కర్ తెలంగాణ, కర్ణాటక సరిహద్దులను మూసేయాలనీ, భద్రతను కట్టుదిట్టం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక నుంచి మహారాష్ట్రకు వందల కోట్ల నగదును తరలించే అవకాశం ఉంది” అని తెలిపారు.

Advertisements

ఈ నగదును మహా వికాస్ అఘాడీకి ఖర్చు పెట్టే అవకాశముందని పావాస్కర్ చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలకు కేటీఆర్ కూడా స్పందించారు, “కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా మార్చింది” అని అన్నారు. అలాగే, “ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల ఎన్నికల కోసం నిధులు సమకూర్చడం జరుగుతోంద”ని ఆరోపించారు.

Related Posts
ఉక్రెయిన్ కు అమెరికా సైనిక సహాయం నిలిపివేత
US suspends military aid to

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేసినట్లు ప్రకటించారు. ఈ Read more

ఖాకీ దుస్తుల్లో అసెంబ్లీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
BRS MLAS Auto

ఆటో డ్రైవర్ల సమస్యలపై దృష్టి సారిస్తూ, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఖాకీ చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ, Read more

Pavan Kalyan : 345 మందికి పాదరక్షలు పంపిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan sent footwear to 345 people

Pavan Kalyan : సినీరంగంలో పవన్ కళ్యాణ్‌ అంతులేని అభిమానుల ప్రేమను చురగొన్నారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. Read more

రన్యా రావు వెనకున్న ఆ మంత్రి ఎవరు?
రన్యా రావు వెనకున్న ఆ మంత్రి ఎవరు

రన్యా రావు వెనకున్న ఆ మంత్రి ఎవరు? నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసు కర్ణాటక అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసు Read more

Advertisements
×