electricity bill

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో, డిస్కం (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) సీఎండీ ముషారఫ్ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని ఆయన తెలిపారు.

Advertisements

అయితే, నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగం ఉన్న వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదన ఉందని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం దృష్ట్యా ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Posts
టర్కీ బాస్ సెలవు తిరస్కరించడంతో వీడియో కాల్‌లో పెళ్లి..
istockphoto 1186214696 612x612 1

పేరుకే వివాహం కానీ వీడియో కాల్‌లో పెళ్లి..టర్కీ బాస్, భారతీయ ఉద్యోగి వివాహ సెలవు తిరస్కరించడంతో వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనేది ఒక Read more

యల్‌జి “గణతంత్ర దినోత్సవ” ఆఫర్లు
LG launches 'The Nation Calls for Celebration' campaign with special Republic Day offers

న్యూ ఢిల్లీ : LG ఎలక్ట్రానిక్స్ ఇండియా గణతంత్ర దినోత్సవ స్పూర్తిని జరుపుకునేందుకు ప్రత్యేక ప్రచారం, ‘ద నేషన్ కాల్స్ ఫర్ సెలబ్రేషన్’ ను ప్రారంభించింది. ఈ Read more

కాశీలో ఫిబ్రవరి 5 వరకు గంగాహారతి నిలిపివేత..
Gangabharati suspended till February 5 in Kashi

కాశీ: జనం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 5 వరకు సాధారణ ప్రజల కోసం వారణాసిలోని ఘాట్‌లలో నిర్వహించే గంగా హారతిని అధికారులు నిలిపివేశారు. కాశీ ప్రజలు Read more

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ

పని-జీవిత సమతుల్యత గురించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆలోచన "ఆసక్తికరమైనది" అని ఆర్పీజీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా అన్నారు. "పని-జీవిత సమతుల్యతపై గౌతమ్ Read more

×