electricity bill

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో, డిస్కం (డిస్ట్రిబ్యూషన్ కంపెనీ) సీఎండీ ముషారఫ్ కరెంట్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని ఆయన తెలిపారు.

అయితే, నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగం ఉన్న వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదన ఉందని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం దృష్ట్యా ముషారఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Related Posts
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
sangareddy bike accident

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి Read more

తెలంగాణ గ్రూప్-2 ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌
ts group2

తెలంగాణలో గ్రూప్-2 అభ్యర్థుల పరీక్ష షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. 2024, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. హాల్ టికెట్లను డిసెంబర్ Read more

దసరా పండుగ..తెలుగు రాష్ట్రాలకు 644 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
South Central Railway has announced 26 special trains for Sankranti

trains హైదరాబాద్‌: దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు Read more

జూన్ తర్వాత తెలంగాణ సీఎం మారబోతున్నారు – మహేశ్వర్ రెడ్డి
bjp maheshwar reddy

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్సీ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ రెడ్డిని వచ్చే ఏడాది జూన్ నాటికి సీఎం పదవి Read more