వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ల నియామకం

ఏపీలో YCP సోషల్ మీడియా కార్యకర్తల వరుస అరెస్టులు

ఏపీలో వైసీపీ సోషల్ మీడియా వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని అసత్య ప్రచారాలు , నేరాలకు పాల్పడుతుండడం తో పోలీసులు రంగంలోకి దిగి పిర్యాదులు అందినవారిపై చర్యలు తీసుకుంటున్నారు.

Advertisements

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అయిన వర్రా రవీందర్ రెడ్డి, కల్లి నాగిరెడ్డి, కళ్లం హరికృష్ణారెడ్డి, బోడే వెంకటేశ్, మేకా వెంకట్రామిరెడ్డి వంటి వారిని పోలీసుల అరెస్ట్ చేసారు. ఇదే సమయంలో ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్‌పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసారు.

Related Posts
Chandrababu : గోడకు కొట్టిన బంతిలా ప్రతిచర్య తప్పదు – జగన్
పవన్ కుమారుడి ప్రమాదంపై జగన్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి పెరిగుతోంది. YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి కర్నూలు Read more

Robert Vadra : మనీలాండరింగ్‌ కేసు.. రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు
Money laundering case.. ED summons Robert Vadra

Robert Vadra : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి ప్రముఖ పారిశ్రామిక వేత్త, వయనాడ్‌ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు సమన్లు జారీ చేశారు. Read more

Donald Trump: ట్రంప్ ఇరాన్‌పై కఠిన హెచ్చరిక: “ఒప్పందం కుదుర్చుకోకపోతే, బాంబులు పేలుతాయి”
విదేశీ విద్యార్థులపై ట్రంప్ ఉక్కుపాదం

ట్రంప్ బెదిరింపుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని ఆపకపోతే, అమెరికా బాంబు దాడులు నిర్వహిస్తుందని బెదిరించారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు Read more

మార్చి లో డీఎస్సీ నోటిఫికేషన్‌‌:లోకేష్
మార్చి లో డీఎస్సీ నోటిఫికేషన్‌‌:లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువత ఆశగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ మరోసారి స్పష్టతనిచ్చారు. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మార్చి నెలలో విడుదల Read more

×