ap mega dsc

ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా

ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం.. ఈ రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడింది. టెట్‌ ఫలితాలు ప్రకటించిన తర్వాత, మెగా డీఎస్సీ ప్రకటన చేయాలనీ అనుకున్నారు. కానీ ఈ ప్రకటనకు సంబంధించి వాయిదా పడింది.

ఈ వాయిదా వెనుక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్‌ ఈ సమస్యపై విమర్శలు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకముందు ఎలాంటి నియామకాలు ప్రకటించకూడదని అందుకే వాయిదా వేసినట్లు తెలుస్తుంది.

ఈ మొత్తం మెగా డీఎస్సీలో 16,347 పోస్టులు ఉంటాయని, ఇందులో ఎస్జీటీ (6371 పోస్టులు), స్కూల్‌ అసిస్టెంట్లు (7725 పోస్టులు), టీజీటీ (1781 పోస్టులు), పీజీటీ (286 పోస్టులు), ప్రిన్సిపల్ (52 పోస్టులు), పీఈటీ (132 పోస్టులు) ఉన్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు మూడు రోజులలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయబోతారని వినికిడి.

Related Posts
తమిళనాడులో దారుణ ఘటన..విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌ రేప్‌
Atrocious incident in Tamil Nadu..A student was raped by a gang of teachers

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. Read more

చిరంజీవి వల్లే నేను ఇక్కడ ఉన్నా – పవన్ కల్యాణ్
pawan speech game chanjer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైనర్ 'గేమ్ చేంజర్' ఈ నెల 10న విడుదలకు సిద్ధంగా ఉంది. Read more

మన్మోహన్‌కు స్మారకమా..? ప్రణబ్ కుమార్తె విమర్శలు
pranab mukherjee daughter

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ Read more

పెండింగ్ బిల్లులు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్
revanth delhi

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ఆర్థిక శాఖ విడుదల చేసింది. మొత్తం రూ.446 కోట్ల బకాయిలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *