Pothole free roads

ఏపీలో నేటి నుండి ‘గుంతల రహిత రోడ్లు’ కార్యక్రమం

సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న “గుంతల రహిత రోడ్ల నిర్మాణం” కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని రహదారులను మెరుగుపరచడం, గుంతలు లేని రహదారులను అందుబాటులోకి తీసుకరావడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

ప్రభుత్వం రూ.860 కోట్లు ఖర్చుతో ఈ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రహదారుల వద్ద పక్కనున్న చెట్లను తొలగించడం, తగిన కల్వర్టులు నిర్మించడం ఈ కార్యక్రమంలో భాగం. రహదారుల గణనీయమైన మెరుగుదల కోసం SRM వర్సిటీ మరియు IIT తిరుపతితో ఒప్పందం కుదుర్చుకుని, నూతన సాంకేతికతను వినియోగిస్తూ రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేయనున్నారు. ఈ కార్యక్రమం జనవరి 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు, దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు సురక్షితంగా మారి, ప్రజలకు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

Related Posts
కా బ్యాండ్ టెక్నాలజీ ద్వారా వేగవంతమైన కమ్యూనికేషన్ సేవలు
ka band VS other band

కా బ్యాండ్ టెక్నాలజీ అనేది ఉపగ్రహ కమ్యూనికేషన్లలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది. ఇది 26.5 GHz నుండి 40 GHz మధ్య రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ బాండు. Read more

Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా
Amit Shah ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా

Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా ఇందిరా గాంధీ పరిపాలనలో తనకు వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఉద్యమం నిర్వహించారని, ఆ Read more

తెలంగాణ TSPSC గ్రూప్-III పరీక్షకు 50.7% హాజరు..
group 3 1

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-III పరీక్ష 2024 నవంబర్ 18, ఆదివారం ప్రారంభమైంది. ఈ పరీక్షలో 1,363 జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర Read more

ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
KTR attended the ED investigation.. Tension at the ED office

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఆయన Read more