narendra modi

ఏపీకి ప్రధాని మోదీ వరాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర అబివృద్దికి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వరాలు కురిపించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతల స్వీకరణ తరువాత తొలి సారి ఏపీకి వస్తున్నారు. దాదాపు రూ రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపన చేస్తారు. విశాఖ నగరంలో చంద్రబాబు, పవన్ తో కలిసి దాదాపు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో లో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రధాని పర్యటన పైన ఆసక్తి నెలకొంది. డబుల్ ఇంజన్ సర్కార్ లో విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ టూర్ ఏపీ భవిష్యత్ కు కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.


ప్రధాని స్వయంగా ట్వీట్
మోదీ టూర్ పై ఆసక్తి ప్రధాని మోదీ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు స్వయంగా ప్రధాని తన విశాఖ పర్యటన పైన ట్వీట్ చేసారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రధానికి స్వాగతం పలికేందు కు నిరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. ఏయూ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

Related Posts
ఆంధ్రప్రదేశ్‌లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ లో 65 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం విశాఖపట్నంలో పర్యటించి, కొన్ని కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం మరియు మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 2024లో మూడవసారి ప్రధాన మంత్రిగా Read more

Chandrababu : శ్రీనివాస కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
Chandrababu శ్రీనివాస కల్యాణం పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

Chandrababu : శ్రీనివాస కల్యాణం : పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం Read more

MaheshBabu: మ‌హేశ్ బాబు ఔదార్యంతో భారీ సంఖ్యలో ఉచిత గుండె చికిత్సలు
MaheshBabu: మహేశ్ బాబు సేవా కార్యక్రమం: 4,500కి పైగా చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు!

సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతోనే కాకుండా తన మానవతా సేవతో కూడా ఎంతో మంది అభిమానులను గెలుచుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహేశ్ Read more

మహిళా వైద్యురాలిపై జనసేన ఇన్ ఛార్జ్ ఆగ్రహం పార్టీ నుంచి వేటు
మహిళా దినోత్సవం రోజునే జనసేన నేత వివాదం – పార్టీ నుంచి సస్పెన్షన్

ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీకి చెందిన కొంత మంది నేతలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అధికారానికి అండగా, స్థానిక స్థాయిలో ఆచితూచి Read more