మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్

మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాటుక పెట్టిన తేనె కళ్లు, డస్కీ స్కీన్, అందమైన చిరునవ్వు—ఇలాంటి లుక్‌తో ఆ అమ్మాయి మహాకుంభమేళాను ఆకట్టుకుంది. ఆమె అందంతో మంత్రముగ్దమైన ప్రజలు, ఇప్పుడు ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఓవర్‌నైట్ సెన్సేషన్ అయ్యింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో అనుకుంటున్నారా? ఆమె పేరు మోనాలిసా.ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో దండలు అమ్ముతున్న మోనాలిసా, తన అందంతో ఈవెంటులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, అందరికీ చేరాయి.

Advertisements
మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్.
మోనాలిసా ను కలవబోతున్న డైరెక్టర్.

మోనాలిసా మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ దండలు అమ్ముతోంది.కుంభమేళాలో తన కుటుంబంతో కలిసి వచ్చిన ఆమె అందం చూసి చాలామంది ఫిదా అయిపోయారు.మోనాలిసా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన ఆమెకు బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చిందని తాజా సమాచారం తెలుస్తోంది.

డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను త్వరలోనే కలవబోతున్నారని, “మోనాలిసా తన రూపం, అమాయకత్వం చూసి నాకు చాలా ఇష్టం,” అని తెలిపారు.”డైరీ ఆఫ్ మణిపూర్” సినిమాలో ఆమెను తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో మోనాలిసా రైతు కూతురి పాత్ర పోషించబోతుంది. ఈ పాత్ర కోసం ఆమె చాలా అనుకూలంగా ఉంటుందని డైరెక్టర్ సనోజ్ మిశ్రా చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే, మోనాలిసా యాక్టింగ్ నేర్చుకోవడానికి సనోజ్ మిశ్రా ఆమెను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయాగ్ రాజ్ వెళ్లిపోతారని చెప్పారట.ఇంతకీ, ఈ అమ్మాయి అంతరంగంలో మారిపోయింది. సునాయనగా ఉండే ఈ అమ్మాయి, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన కళ్లతో ఈ రంగంలో ప్రవేశించేందుకు సిద్ధమైంది.

Related Posts
ఇసావోట్ అత్యాధునిక ఓ -స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌
Esaote is a state of the art O Scan MRI machine

హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్ & పొడియాట్రిక్ సర్జన్‌లలో ఒకరైన డాక్టర్ నరేంద్రనాధ్ మేడా ఇటీవల అత్యాధునిక ఇసావోట్ యొక్క ఓ -స్కాన్ ఎంఆర్ఐ Read more

SLBC Tunnel: ముగింపు దశలో టన్నెల్ సహాయక చర్యలు..దీనిపై ప్రకటన చేయనున్న ప్రభుత్వం
SLBC Tunnel: ముగింపు దశలో టన్నెల్ సహాయక చర్యలు..దీనిపై ప్రకటన చేయనున్న ప్రభుత్వం

నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో ఫిబ్రవరి 22న జరిగిన ఘోర ప్రమాదం, మొత్తం 8 మంది కార్మికులు గల్లంతు అయ్యారు. Read more

కుటుంబ సభ్యుల ధైర్యంతో కాన్సర్ నుంచి కోలుకున్నాను
కుటుంబ సభ్యుల ధైర్యంతో కాన్సర్ నుంచి కోలుకున్నాను

కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ క్యాన్సర్ నుంచి కోలుకుంటూ తిరిగి సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో తనకు క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని, మొదట Read more

అధికారుల మీద దాడి..మనమీద మనం దాడి చేసుకునట్లే: మంత్రి పొంగులేటి
Minister ponguleti srinivasa reddy

హైదరాబాద్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వికారాబాద్‌ ఘటనపై మరోసారి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వికారాబాద్ Read more

Advertisements
×