ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం

Holiday: ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజును పబ్లిక్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఏప్రిల్ 14న ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా పాటించాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏప్రిల్ 14న పబ్లిక్ హాలీడే ప్రకటించిన కేంద్రం

కృషికి గుర్తింపుగా ప్రభుత్వం సెలవు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన శాశ్వత కృషికి గుర్తింపుగా ప్రభుత్వం సెలవు దినాన్ని పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఈ క్రమంలో బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే ఏప్రిల్ నెల 14న భారతదేశం అంతటా పారిశ్రామిక సంస్థలు సహా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటిస్తూ నోటిఫికేసన్ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ సమాజంలో సమానత్వం అనే కొత్త శకాన్ని స్థాపించిన రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ డాక్టర్ బీమ్ రావు అంబేద్కర్, అంబేద్కర్ సెలవు దినం. బాబా సాహెబ్ నమ్మకమైన అనుచరుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా దేశ ప్రజల మనోభావాలను గౌరవించారు అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.

Related Posts
sunitha williams: సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం
సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం

భూమికి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంభారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ Read more

US Tariffs: ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి
ట్రంప్ టారిఫ్స్ తో సంక్షోభంలో భారత ఆర్థిక వృద్ధి

ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాలు ప్రస్తుతం చాలా సంక్లిష్టంగా మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా గ్లోబల్ పొలిటిక్స్, ఎకనామిక్స్, బిజినెస్ రిలేషన్స్ ఒక నిర్దిష్ట పద్ధతిని కొనసాగించాయి. Read more

జమ్మూ కాశ్మీర్ లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో కేంద్రం విఫలం – రాహుల్
Rahul Gandhi will visit Jharkhand today

జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ వద్ద సైనిక వాహనంపై ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు, ఇద్దరు కూలీలు మరణించిన విషయం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఈ దాడిపై కాంగ్రెస్ ఎంపీ Read more

వయనాడ్‌లో దూసుకుపోతున్న ప్రియాంక..లక్ష దాటిన ఆధిక్యం
Priyanka is rushing in Wayanad.Lead of more than one lakh

వయనాడ్‌: వయనాడ్ లోకసభ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ ఉపఎన్నికల ఫలితాల్లో సత్తా చాటుతున్నారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *