ట్రంప్ ప్రకటన దెబ్బకి షేర్స్ ఢమాల్...

Donald Trump: ట్రంప్ ప్రకటన దెబ్బకి షేర్స్ ఢమాల్…

నిన్న గురువారం ప్రపంచ మార్కెట్లు క్షీణించినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ పర్ఫార్మెన్న్ కనబరిచింది, కానీ శుక్రవారం ఉదయం సెన్సెక్స్ అండ్ నిఫ్టీ భారీ క్షీణతను చూశాయి. సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పడిపోయి 75,435 స్థాయిని తాకగా, నిఫ్టీ 50 కూడా 1% పైగా పడిపోయి 22,921 స్థాయిని తాకింది. అలాగే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 3% వరకు పడిపోయాయి.

Advertisements

ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ క్షణత
ఔషధ రంగానికి ప్రత్యేక సుంకం విధించడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ క్షిణించింది. ఈ ప్రకటన తర్వాత, భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు పడిపోయాయి. అలాగే గురువారం నాటి ఆనందం ఇవాళ ఆవిరైంది. ఈరోజు ఫార్మా స్టాక్స్ 2% నుండి 7% మధ్య పడిపోయాయి. ఐపీసీఏ లాబొరేటరీస్, లారస్ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, లుపిన్ వంటి కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6% పైగా పడిపోయి 20,089 స్థాయిని తాకింది.
ప్రపంచ ఆర్థిక ఆందోళనలు
లైవ్ మింట్ ప్రకారం, మార్కెట్ క్యాప్ ఒకే రోజులో రూ.8 లక్షల కోట్లకు పైగా తగ్గి రూ. 405 లక్షల కోట్లకు చేరుకుంది. ట్రంప్ సుంకాల విధానం, ప్రపంచ ఆర్థిక ఆందోళనలు, కార్పొరేట్ ఫలితాలపై అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లో షేర్ మార్కెట్ దిశ ప్రపంచ సంకేతాలు ఇంకా కార్పొరేట్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణాలు : 1. కొత్త సుంకాల గురించి ట్రంప్ హెచ్చరిక: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఔషధ దిగుమతులపై సుంకాలను ప్రకటించారు.

Related Posts
సహజవాయువు ఉత్పత్తులపై 15 శాతం సుంకం-చైనా
chain

చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం పలు ఉత్పత్తులపై యుఎస్‌పై కౌంటర్ టారిఫ్‌లను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో గూగుల్‌పై దర్యాప్తుతో సహా ఇతర వాణిజ్య Read more

Israel: హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం
హమాస్‌పై విరుచుకుని పడుతున్న ఇజ్రాయెల్: 220 మంది హతం

గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు మంగళవారం భీకర దాడికి దిగాయి. జనవరి19న కాల్పుల విరమణ మొదలైన తరువాత ఇజ్రాయెల్ ఈ స్థాయిలో హమాస్‌పై వైమానిక దాడికి దిగడం Read more

డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కీలక ప్రకటన
Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డిసెంబర్ 8 (ఆదివారం) జరిగిన ప్రకటనలో, ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య యుద్ధాన్ని ఆపాలని, వెంటనే కాల్పుల ఆపుదల మరియు చర్చలు Read more

నేపాల్ బంగ్లాదేశ్‌కు 40 మెగావాట్ల విద్యుత్‌ను భారతదేశం ద్వారా ఎగుమతి
Electricity

నేపాల్ నుండి బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరా ప్రారంభం అయింది. 2023 మే 31 నుండి జూన్ 3 వరకు భారతదేశానికి వచ్చిన నేపాల్ మాజీ ప్రధాని పుష్ప Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×