సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు

అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణులపై కఠినమైన వలస విధానాలు అమలు చేస్తున్న వేళ, సింగపూర్ మాత్రం భారతీయులకు సువర్ణావకాశం అందిస్తోంది. అక్కడి ప్రభుత్వం వీసా విధానాలను సవరించి, ఉద్యోగ వేతనాలను పెంచుతూ, నిపుణులకు దీర్ఘకాలిక పని అవకాశాలు కల్పిస్తోంది. ఓవైపు అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ నిపుణుల్ని వలసదారులుగా చూపుతూ తమ దేశం నుంచి తరిమేస్తున్న వేళ సింగపూర్ వీరికి ఆహ్వానం పలుకుతోంది. అమెరికా వలస విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయుల్ని తమ దేశానికి వచ్చి ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఇందుకు తమ వీసా విధానాల్ని సైతం సవరిస్తోంది. అంతే కాదు ఇలా తమ దేశానికి వచ్చే భారతీయ నిపుణులకు ఇప్పటివరకూ చెల్లిస్తున్న జీతాల్ని సైతం పెంచుతోంది.

సింగపూర్‌లో భారతీయ నిపుణులకు కొత్త అవకాశాలు – వీసా విధానాల్లో మార్పులు


వర్క్ పర్మిట్ ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండవచ్చు
ఈ ఏడాది జూలై నుంచి సింగపూర్ లో ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీని ప్రకారం వర్క్ పర్మిట్లు కలిగిన నిపుణులకు గరిష్ట పని కాల వ్యవధి నిబంధనను తొలగించబోతోంది. దీంతో విదేశీ నిపుణులు వర్క్ పర్మిట్ ఉంటే ఎంత కాలమైనా సింగపూర్ లో ఉండి పని చేసుకోవచ్చు. నిర్మాణ రంగం, ఓడల నిర్మాణం, తయారీ రంగంలో దీర్ఘకాలిక కెరీర్ కావాలనుకునే వారికి సింగపూర్ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతోంది. అలాగే ఇలా వచ్చే విదేశీ నిపుణుల పదవీ కాలాన్ని 63 ఏళ్లకు పెంచబోతోంది.
ఉద్యోగావకాశాలు పెంచాలని సింగపూర్ నిర్ణయం
మార్కెట్లో పోటీ తత్వం పెంచేందుకు వీలుగా మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ కు జీతాల్ని కూడా పెంచాలని నిర్ణయించింది. దీంతో భారతీయ నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.34.7 లక్షలకు పెంచుతోంది. దీన్ని జనవరి 2025 నుంచే వర్తింప చేయబోతోంది. అలాగే ఆర్ధిక వ్యవహారాల నిపుణులకు కనీస వేతనం ఏడాదికి రూ.38.4 లక్షలుగా నిర్ణయించింది.

Related Posts
నేడు ఢిల్లీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు మరోసారి దేశరాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సిఎఎం రేవంత్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలను కలువనున్నారు. అలాగే.. మహారాష్ట్ర, జార్ఙండ్‌ Read more

ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు
Harish Kumar Gupta is the new DGP of AP

అమరావతి: ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు Read more

ఇఫ్తార్ విందు ఇచ్చిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్
Vijay hosted an iftar dinne

తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. Read more

ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ
ప్రపంచంలోనే కాలుష్య రాజధానిగా ఢిల్లీ

భారత దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్యంపై ఏడాది పొడవునా చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నంత కాలుష్యం మన దేశంలోనే కాదు మరే దేశంలోని Read more