Mukesh Kumar Sinha as the Chairman of CWC

సీడబ్ల్యూసీ చైర్మన్‌ గా ముకేశ్‌ కుమార్‌ సిన్హా

న్యూఢిల్లీ: సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ చైర్మన్‌గా ముకేశ్‌ కుమార్‌ సిన్హాను కేంద్ర ప్రభుత్వం నియమించిది. ఈ మేరకు డీవోపీటీ అండర్‌ సెక్రటరీ కుందన్‌ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిన్హా ప్రస్తుతం గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా హైదరాబాద్‌ లో పని చేస్తున్నారు.

Advertisements
image
image

ఆయన స్థానంలో జీఆర్‌ఎంబీ చైర్మన్‌ గా ఇంకా ఎవరిని నియమించలేదు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ కుశ్విందర్‌ ఓహ్రా రిటైర్‌ కావడంతో 2024 అక్టోబర్‌ ఒకటో తేదీన కేంద్ర జలశక్తి శాఖ అడిషనల్‌ సెక్రటరీ రమేశ్‌ కుమార్‌ వర్మ మూడు నెలల పదవీకాలం కోసం సీడబ్ల్యూసీ చైర్మన్‌గా నియమించారు. ఆయన పదవీకాలం ముగియడంతో పదోన్నతి ముకేశ్‌ కుమార్‌ సిన్హాను కొత్త సీడబ్ల్యూసీ చైర్మన్‌ గా నియమించారు.

Related Posts
రాహుల్ గాంధీపై మహిళ బీజేపీ ఎంపీ ఆరోపణ
రాహుల్ గాంధీపై మహిళ బీజేపీ ఎంపీ ఆరోపణ

నిరసన సందర్భంగా పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ తనతో అనుచితంగా ప్రవర్తించారని, కాంగ్రెస్ నాయకుడి ప్రవర్తన తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని ఓ మహిళా ఎంపీ ఆరోపించారు. నాగాలాండ్‌కు Read more

Rain : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం
Rain alert: మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్ నగరాన్ని ఈరోజు (ఏప్రిల్ 18) భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం ప్రారంభమైంది. ఎస్‌ఆర్ నగర్, Read more

హిందీ భాష వల్లే..25 భాషలు కనుమరుగు : స్టాలిన్
Because of Hindi language..25 languages ​​are disappearing: Stalin

హిందీ భాష ఓ మాస్క్ అయితే, సంస్కృతం ఓ క‌నిపించ‌ని ముఖం చెన్నై: హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు త‌న పోరాటాన్ని ఉదృతం చేసింది. ఆ భాష‌ను Read more

Rajat Patidar: రజత్ పాటిదార్ కు రూ.12 లక్షల జరిమానా
Rajat Patidar: రజత్ పాటిదార్ కు రూ.12 లక్షల జరిమానా

రాజసంగా ఆడిన రజత్ పాటిదార్‌ – ఐపీఎల్ కౌన్సిల్ నుండి జరిమానా! ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. సోమవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ), Read more

Advertisements
×