हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Muhammad Yunus: నేపాల్‌తో యూనస్ భేటీ ..భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

Vanipushpa
Muhammad Yunus: నేపాల్‌తో యూనస్ భేటీ ..భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

బంగ్లాదేశ్‌(Bangladesh) లో షేక్ హసీనా (Shaik Hasina) ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అధికారాన్ని చేపట్టిన మహమ్మద్ యూనస్.. (Muhammad Yunus) భారత వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ.. రోజుకో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనా(Pakistan, China) లకు దగ్గరవుతున్న యూనస్.. భారత్‌తో వివాదం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నేపాల్(Nepal) ప్రతినిధుల సభ డిప్యూటీ స్పీకర్‌తో భేటీ అయిన మహమ్మద్ యూనస్.. మరోసారి వివాదానికి తెరలేపారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్‌తోపాటు భారత్‌లోని 7 ఈశాన్య రాష్ట్రాలైన సెవెన్ సిస్టర్స్ కలిసి ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ పేర్కొనడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. భారత్‌లోని ఏడు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, త్రిపురలను సెవెన్‌ సిస్టర్స్‌ అని పిలుస్తారు.

Muhammad Yunus: నేపాల్‌తో యూనస్ భేటీ ..భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు
Muhammad Yunus: నేపాల్‌తో యూనస్ భేటీ ..భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు

చెలరేగిన వివాదం
బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్ కోసం ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళిక ఉండాలని.. విడివిడిగా ఉండటం కంటే కలిసి ఉంటే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని మహమ్మద్ యూనస్ అనడంతో వివాదం చెలరేగింది. జలవిద్యుత్, ఆరోగ్య సంరక్షణ, రోడ్డు కనెక్టివిటీ రంగాల్లో సరిహద్దు సహకారం తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందని బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత హితవు పలికారు.
బంగ్లాదేశ్, నేపాల్ దేశాల మధ్య జలవిద్యుత్ సహకారాన్ని మరింత పెంచుకోవడంపై రెండు దేశాల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే యూనస్ సెవెన్ సిస్టర్స్‌పై వ్యాఖ్యలు చేశారు. భారతీయ గ్రిడ్‌ను ఉపయోగించి నేపాల్ నుంచి బంగ్లాదేశ్‌కు 40 మెగా వాట్ల జలవిద్యుత్‌ను దిగుమతి చేసుకునేందుకు గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్-నేపాల్-భారత్ త్రైపాక్షిక విద్యుత్ అమ్మకాల ఒప్పందం చేసుకున్నాయి. 3 దేశాలు సంతకం చేశాయి. ఆ ఒప్పందం ప్రాముఖ్యతను బంగ్లాదేశ్, నేపాల్ దేశాలు గుర్తించాయి. అయితే ఈ ప్రాంతంలోని దేశాలు కలిసి పనిచేస్తే ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందవచ్చని ఈ సందర్భంగా యూనస్ వెల్లడించారు.
సముద్రానికి తామే రక్షకులం
మరోవైపు.. గత నెలలో చైనాలో పర్యటించిన మహమ్మద్ యూనస్‌.. బంగ్లాదేశ్‌లో చైనా కార్యకలాపాలు మరింత విస్తరించుకోవచ్చని వారికి బంపరాఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదు. దీంతో ఆ ప్రాంతంలో సముద్రానికి తామే రక్షకులమని.. అందుకే చైనా ఆర్థిక బేస్‌ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని మహమ్మద్ యూనస్ చైనాలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దానికి భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

Read Also: Blocked In India: భారత్​లో గ్లోబల్ టైమ్స్​, జిన్హువా ఎక్స్​ ఖాతాలు బ్లాక్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870