YSR Congress Party కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక

YSR Congress Party : కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక

YSR Congress Party : కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక విశాఖ, కడపలో స్థానిక సంస్థల రాజకీయాలు రసవత్తరంగా మారాయి.విశాఖ మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది.మేయర్ హరి వెంకటకుమారికి వ్యతిరేకంగా కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.దీంతో నగర పాలక సంస్థలో బలపరీక్ష తప్పనిసరి అయింది. మేయర్ పదవి దక్కించుకోవాలంటే కూటమికి 64 ఓట్లు అవసరం.ప్రస్తుత బలం చూస్తే మరో నలుగురు కార్పొరేటర్లు మారితే విజయం సాధించగలరు.అయితే విజయం తమదేనని విశాఖ డిప్యూటీ మేయర్ జీఎం శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు.విపక్షానికి వెళ్ళిన వారంతా తిరిగి తమ పార్టీకే వస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisements
YSR Congress Party కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక
YSR Congress Party కడపలో మార్చి 27న జడ్పీ చైర్మన్ ఎన్నిక

జగన్, బొత్స, అమర్నాథ్ అండతో బలపరీక్షలో తాము పైచేయి సాధిస్తామని తెలిపారు. ఇదే పరిస్థితి కడప జిల్లా పరిషత్‌లోనూ నెలకొంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక మార్చి 27న జరగనుంది.ఈ నేపథ్యంలో వైసీపీ క్యాంపు రాజకీయాలను ముమ్మరం చేసింది. తమ వర్గంలో ఉన్న కార్పొరేటర్లను, జెడ్పీ మెంబర్లను మరింత దృఢంగా కాపాడుకునేందుకు చర్యలు చేపట్టింది. కొందరిని ఊటీకి మరికొందరిని బెంగళూరుకు తరలించినట్టు సమాచారం. దీంతో పాటు, పలువురు కుటుంబ సమేతంగా క్యాంప్‌కు తరలినట్టు తెలుస్తోంది. రాజకీయ ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

Related Posts
ఉత్తర గాజాపై దాడి.. 73 మంది మృతి
Attack on northern Gaza. 7

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్న రాత్రి ఉత్తర గాజాపై జరిపిన దాడుల్లో 73 మంది మరణించినట్లు హమాస్ సంస్థ పేర్కొంది. వీరిలో చిన్నారులు, మహిళలు ఉన్నట్లు Read more

కొనసాగుతున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్..
Counting of Maharashtra and Jharkhand elections continues

ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఈరోజు (శనివారం) ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లోనూ హోరాహోరీ పోరు జరగడం, ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ గెలుపెవరిదో నిర్దిష్టంగా తేలకపోవడంతో కౌంటింగ్‌పై Read more

నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్
నేడు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు. ఇది 2025-26 బడ్జెట్‌కు ముందుగా విడుదలయ్యే ప్రీ-బడ్జెట్ నివేదిక. Read more

అర్చకులు రంగరాజన్‌ కు ఫోన్ చేసిన సీఎం రేవంత్
cm phone rangarajan

చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం సాయంత్రం ఆయన స్వయంగా రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×