Vidala Rajani ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

Vidala Rajani : ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనిపై సీఐడీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పందించిన రజని, మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు.ఆమె మాటల్లో “ఈ కుట్రకు నరసరావుపేట టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కారణం. గతంలో ఆయన తన వ్యాపార లావాదేవీలకు సహకరించాలని మామూలు ఒత్తిడి కాదు. నేను అంగీకరించకపోవడంతో నాపై తప్పుడు కేసులు పెట్టించారు,” అని రజని ఆరోపించారు.

Vidala Rajani ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని
Vidala Rajani ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ కుట్రకు కారణమన్న రజని

తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, అంతే కాకుండా జర్మనీలో ఉన్న తన మరిదిని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. “ముందు అందరి ముందూ తానే చూస్తానని చెప్పారు. ఆ తర్వాత అక్రమ కేసులు పెట్టించేశారు,” అని విమర్శించారు. గతం నుంచే కృష్ణదేవరాయలు తనపై ద్వేషంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.”2020లో వైఎస్ వర్ధంతి సందర్భంగా గురజాల పోలీస్ స్టేషన్‌లో టీడీపీ ఎంపీ తన అధికారాన్ని చూపించారు. నా ఫోన్ డేటాను కూడా తీసే ప్రయత్నం చేశారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కాల్ డేటాను పరిశీలించే అధికారం ఒక ఎంపీకి ఎలా ఉంటుందో చెప్పాలి!” అని రజని ప్రశ్నించారు.తనపై నమోదైన కేసులు పూర్తిగా రాజకీయ కుతంత్రమేనని, ఈ కుట్రలో ఉన్నవారిని త్వరలోనే బయటపె

Related Posts
Famous Pastor Praveen Pagadala : ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ మృతి.. విచారణ జరపాలని డిమాండ్
Famous Pastor Praveen Pagad

ప్రముఖ క్రైస్తవ నేత, ప్రసిద్ధ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఈ రోజు ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి వ్యక్తిగత పనుల Read more

హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్‌కు డైరెక్ట్ ఫ్లైట్
flight

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇక థాయ్‌లాండ్ వెళ్లాలంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సిన పనిలేదు. హైదరాబాద్ నగరం నుంచి నేరుగా థాయ్‌లాండ్ చేరుకోవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ శంషాబాద్ Read more

శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్
శ్రీవారి మెట్ల ఉత్సవ ముహూర్తం పిక్స్

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది మంగళవారం నాడు 73,599 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఇందులో 16,069 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు Read more

విచారణకు హాజరైన పేర్ని జయసుధ
jayasuda police22

రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *