हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Indigo Flight: ఇండిగో పైలట్ అభ్యర్థనను తిరస్కరించిన పాక్‌

Vanipushpa
Indigo Flight: ఇండిగో పైలట్ అభ్యర్థనను తిరస్కరించిన పాక్‌

వడగళ్ల వాన కారణంగా దిల్లీ నుంచి శ్రీనగర్​కు వెళ్తున్న ఇండిగో విమానం(Indigo Flight) బుధవారం హఠాత్తుగా కుదుపులకు లోనైంది. ఈ క్రమంలో అల్లకల్లోల్లాన్ని నివారించేందుకు పాకిస్థాన్ గగనతలాన్ని కొంతకాలం ఉపయోగించుకోవడానికి లాహోర్(Lahore) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు ఇండిగో పైలట్(Indigo Pilot). కానీ ఆ అభ్యర్థనను పాక్ తిరస్కరించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) వెల్లడించింది.
అసలేం జరిగిందంటే?
దిల్లీ నుంచి శ్రీనగర్​కు బుధవారం బయలుదేరిన ఇండిగో 6E2142 విమానంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సహా 220మందికి పైగా ప్రయాణికులున్నారు. మధ్యలో వడగాళ్ల వాన వల్ల ఒక్కసారిగా విమానం తీవ్ర కుదుపులకు గురయ్యింది. దీంతో ప్రయాణికులు భయాందోళ చెందారు. అరుపులు, కేకలు వేస్తూ గట్టిగా సీట్లను పట్టుకున్నారు. వెంటనే ఎమర్జెన్సీ ప్రకటించిన పైలట్‌, శ్రీనగర్‌ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్​కు సమాచారం అందించారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్​ అయ్యింది.

Indigo Flight: ఇండిగో పైలట్ అభ్యర్థనను తిరస్కరించిన పాక్‌
Indigo Flight: ఇండిగో పైలట్ అభ్యర్థనను తిరస్కరించిన పాక్‌

ఆభ్యర్థనను తిరస్కరించిందన పాక్
విమానం అమృత్‌ సర్ మీదుగా వెళ్తున్నప్పుడు పైలట్ అల్లకల్లోలాన్ని గమనించి పాక్ గగనతలం గుండా వెళ్లడానికి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. కానీ లాహోర్ ఏటీసీ ఆ ఆభ్యర్థనను తిరస్కరించిందన డీజీసీఏ తెలిపింది. దీంతో విమానం తన అసలైన మార్గంలోనే ప్రయాణించాల్సి వచ్చిందని పేర్కొంది.
ఇరుదేశాల గగనతలాలు మూసివేత
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్​కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. పాక్ విమానాలకు తమ గగనతనంలో అనుమతించనమని ఇండియా సైతం స్పష్టం చేసింది. దీంతో అత్యవసర పరిస్థితిలో కూడా భారత్​కు చెందిన ఇండిగో విమానాన్ని పాక్ తమ గగనతలంలోకి అనుమతించలేదు.
సురక్షితంగా ల్యాండ్
“2025 మే 21న దిల్లీ నుంచి శ్రీనగర్​కు వెళ్లే 6ఈ 2142 విమానం ఆకస్మిక వడగళ్ల వానను అధిగమించి శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులందరినీ పరామర్శించాం. ఎవరికీ గాయాలు అవ్వలేదు. ప్రస్తుతం విమానానికి శ్రీనగర్​లో తనిఖీలు, మరమ్మతులు అవుతున్నాయి. అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత మళ్లీ సేవలు ప్రారంభమవుతాయి.” అని ఇండిగో పోస్ట్ చేసింది.
విమానంలో ఉన్నవారు భయంతో కేకలు
దిల్లీ- శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రియన్, నదిముల్ హక్, సాగరిక ఘోష్, మానస్ భూనియా, మమతా ఠాకూర్‌ ఉన్నారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్​కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు చావు అంచుల వరకు వెళ్లామని టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ వ్యాఖ్యానించారు. తన జీవితం ముగిసిపోయిందనుకున్నానని పేర్కొన్నారు. విమానంలో ఉన్నవారు భయంతో కేకలు వేస్తూ, ప్రార్థనలు చేశారని చెప్పారు.

Read Also: Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870