हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Pakistan: పాకిస్థాన్ మరో దుశ్చర్య.. మిస్సైల్ టెస్ట్ కు సిద్ధం

Vanipushpa
Pakistan: పాకిస్థాన్ మరో దుశ్చర్య.. మిస్సైల్ టెస్ట్ కు సిద్ధం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడిపై భారత్ తీవ్రంగా స్పందించి, దౌత్యపరమైన చర్యలు చేపట్టిన మరుసటి రోజే పాకిస్థాన్ కీలక ప్రకటన చేసింది. తమ కరాచీ తీరంలో ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణి పరీక్షను నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

పాకిస్థాన్ మరో దుశ్చర్య.. మిస్సైల్ టెస్ట్ కు సిద్ధం

క్షిపణి పరీక్షను నిర్వహిస్తున్నాము
ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 25 మధ్య కాలంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. కరాచీ తీరానికి సమీపంలో, తమ దేశపు ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఈ పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఈ తేదీలలో నిర్దేశిత ప్రాంతం ప్రమాదకరంగా ఉంటుందని, ఆ వైపుగా రావద్దని ఎయిర్ ఫోర్స్, నేవీ అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది.
ఇరు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సున్నితమైన తరుణంలో పాకిస్థాన్ ఈ క్షిపణి పరీక్షను ప్రకటించడం గమనార్హం. పహల్గామ్ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఈ దాడి వెనుక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని ఆరోపిస్తూ ఇస్లామాబాద్‌పై దౌత్యపరమైన ఒత్తిడి పెంచింది. మరోవైపు, పాకిస్థాన్ క్షిపణి పరీక్ష ప్రకటన నేపథ్యంలో తాజా పరిణామాలను భారత భద్రతా సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. సరిహద్దుల్లో, సముద్ర తీరంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు శాంతి చర్చలకు ప్రోత్సాహం ఇచ్చాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, రెండు దేశాలు దూకుడు ప్రదర్శించకుండా, ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలని పాకిస్థాన్‌ను కోరారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మేరిస్‌ పేన్‌ కూడా, పాకిస్థాన్‌లోని తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను సూచించారు.

Read Also: Terror Attack : పాకిస్థాన్ తో అన్ని సంబంధాలు కట్ – భారత్ సంచలన నిర్ణయాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

హటర్ బాంబుతో భారత్ కు మరో తలనొప్పి

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

భారత్ తో అత్యంత వ్యూహాత్మక భాగస్వామి: జాకబ్

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

పాకిస్తాన్ కు ఆఫ్ఘాన్ షాక్.. కునార్ నదిపై ప్రాజెక్టు తాలిబన్ ఆమోదం

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ.. కునార్ నదిపై భారీ ప్రాజెక్టు…

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

📢 For Advertisement Booking: 98481 12870