हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bay of Bengal: దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన..పిడుగులు పడే ప్రమాదం

Vanipushpa
Bay of Bengal: దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన..పిడుగులు పడే ప్రమాదం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అటు కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లోనూ అక్కడక్కడ చెదురుమదురు వర్షపాతం నమోదైంది. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కొద్దిరోజులుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. ఇదే తీవ్రత ఇంకో మూడు రోజుల పాటు కొనసాగుతుందని చెన్నైలోని భారత వాతావరణ ప్రాంతీయ కేంద్రం సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షసూచన..పిడుగులు పడే ప్రమాదం

లోతట్టు ప్రాంతాలు జలమయం
శుక్రవారం నాడు వర్షాల తీవ్రత నీలగిరి, కోయంబత్తూర్, తిరుప్పూర్, నాగపట్టణం, కరైకల్‌ జిల్లాల్లో అత్యధికంగా కనిపించింది. కొన్ని గంటల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫర స్తంభించింది. జనం అంధకారంలో గడిపారు. కన్యాకుమారి జిల్లాలోని కోజిపోర్విలైలో 19 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. తిరుప్పూర్‌ నార్త్‌లో 11, కోయంబత్తూర్‌ జిల్లాలోని నంబియూర్‌, సుళ్లూర్‌లల్లో ఎనిమిది సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. ఈరోడ్, రామనాథపురం, మండపం, థొండి, పాంబన్‌లల్లో 7 నుంచి అయిదు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు
థేని, తెన్‌కాశి, రామనాథపురం, కన్యకుమారిల్లో ఈ సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెన్నై ఆర్ఎండీ వెల్లడించింది. తిరునెల్వేలి, తూత్తుకూడి, విరుధునగర్, పుదుక్కోట్టై, తంజావూరు, తిరువారూర్, మధురై జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చు. ఈ తాజా వర్షాల వల్ల తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 నుండి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది.

READ ALSO: నేడు పిడుగులతో కూడిన వర్షాల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

‘కేరళమ్’గా మారిన ‘కేరళ’.. శశిథరూర్ చమత్కార వ్యాఖ్య

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ
0:21

ఇజ్రాయెల్ కు బయలుదేరిన ప్రధాని మోదీ

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య మోదీ కీలక విదేశీ పర్యటనకు బయలుదేరారు

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

బాలికలపై అత్యాచారం.. జ్యోతిషుడికి 200 ఏళ్ల జైలు శిక్ష

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

జయలలిత జయంతి సందర్భంగా , తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

గోవాలో అద్దె థార్ ఢీకొట్టడంతో భోపాల్ పర్యాటకుడు మృతి

📢 For Advertisement Booking: 98481 12870