हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్

Vanipushpa
వక్ఫ్ బిల్లుపై అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్

వక్ఫ్ సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ముందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ ఎంపీ, ఆల్ ఇండియా మజ్లీస్ ఇ-ఇత్తేహదుల్ ఇస్లామీన్ అధినేత అసుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. బిల్లు ఆమోదం పొందితే దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును మొత్తం ముస్లిం సమాజం తిరస్కరించిందని ఒవైసీ చెప్పారు. సోమవారం ఆయన పార్లమెంట్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ‘‘నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.. ప్రతిపాదన వక్ఫ్ చట్టాన్ని తీసుకొస్తే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26, 14లను ఉల్లంఘిస్తుంది.. ఈ దేశంలో సామాజిక అస్థిరతకు దారితీస్తుంది. దీనిని మొత్తం ముస్లిం సమాజం తిరస్కరించింది.. వక్ఫ్ ఆస్తులు ఏమీ ఏదీ మిగలవు’’ అని అన్నారు.

‘మీరు దేశాన్ని వికసిత్ భారత్’గా మార్చాలనుకుంటున్నారు.. మేము ‘వికసిత్ భారత్’ను కోరుకుంటున్నాం… మీరు ఈ దేశాన్ని 80లు.. 90ల ఆరంభంలోకి తీసుకెళ్లాలనుకుంటే అది మీ బాధ్యత’ అని మోదీ ప్రభుత్వానికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ‘గర్వించదగ్గ భారతీయ ముస్లింగా నేను మసీదులో అంగుళం స్థలం కూడా వదులుకోను.. నా దర్గాలో ఇంచు భూమిని కోల్పోను… దీనికి నేను అనుమతించను… మేము ఇకపై ఇక్కడికి వచ్చి మెతక ప్రసంగాలు చేయం… మేము భారతీయులగా గర్విస్తున్నాం… నా సమాజం కోసం నిలబడి నిజాయితీగా మాట్లాడాల్సిన సభ ఇది.. ఇది నా ఆస్తి, ఎవరూ ఇవ్వలేదు. అని ఒవైసీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో ‘వక్ఫ్‌ బై యూజర్‌ (దీర్ఘకాలం వక్ఫ్‌ బోర్డు వినియోగంలో ఉండే ఆస్తి దానికే శాశ్వతంగా సంక్రమిస్తుంది. కోర్టుల్లో సవాల్‌ చేయడానికి వీల్లేదు)’ అనే నిబంధనను తొలగించడాన్ని ఒవైసీ వ్యతిరేకించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పొగమంచు ప్రభావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్స్ క్యాన్సిల్

పొగమంచు ప్రభావంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్స్ క్యాన్సిల్

ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ తో సొంత ఇల్లు

ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ తో సొంత ఇల్లు

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

భవిష్యత్తులో డబ్బే డబ్బు..ఎలాన్ మస్క్

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

AI కి మారకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తా

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

కార్వార్ నేవీ స్థావరం వద్ద చైనా GPS పక్షి కలకలం

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

సబ్జెక్ట్‌ వారీ పరీక్షల షెడ్యూల్ విడుదల

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

న్యాయమూర్తుల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక నిరసనలు

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

బంగారం ధరలు మళ్లీ ఎగిసాయి.. వెండిలోనూ ఊహించని పెరుగుదల!…

📢 For Advertisement Booking: 98481 12870