dharmapuri

సొంత పార్టీపైనే విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సొంత పార్టీ బిజెపి పైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఎందుకు గెలిచింది .? లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదు..? బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్న సమయంలో 8 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాం? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కు ప్రజలు ఎందుకు ఓటేయడం లేదు..? బాధ్యులు ఎవరు. ? ఈ అంశాల పై బీజేపీ ఆలోచన చేయాలి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో మాకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisements
Related Posts
నేడు పోలీస్‌ విచారణకు రామ్ గోపాల్ వర్మ !
Ram Gopal Varma for police investigation today!

అమరావతి: నేడు ఒంగోలు పోలీస్‌ స్టేషన్‌ కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెళ్లనున్నారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ Read more

బడ్జెట్ పై జీవన్ రెడ్డి ఆగ్రహం
jeevan redy budget

దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేటాయింపులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా Read more

సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డు పాలు..ఇదేనా అధికారుల తీరు
Comprehensive Family Survey

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey) ను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. గత వారం ఈ సర్వేను ప్రారంభించింది. Read more

HCU Issue : సెలబ్రిటీలపై విమర్శలు.. బండ్ల గణేశ్ కౌంటర్
నోటిదూల..పృథ్వీపై బండ్ల గణేష్ కౌంటర్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ సినీ సెలబ్రిటీలు దీనిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం Read more

×