dharmapuri

సొంత పార్టీపైనే విరుచుకుపడ్డ ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన సొంత పార్టీ బిజెపి పైనే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు ఎందుకు గెలిచింది .? లోకసభ ఎన్నికల్లో బిజెపికి ఓటేసిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయడం లేదు..? బీజేపీ ప్రభుత్వం వస్తుందనుకున్న సమయంలో 8 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యాం? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కు ప్రజలు ఎందుకు ఓటేయడం లేదు..? బాధ్యులు ఎవరు. ? ఈ అంశాల పై బీజేపీ ఆలోచన చేయాలి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎవరిని చెప్పు కింద తొక్కి పెట్టాలో మాకు తెలుసు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisements
Related Posts
ప్యారడైజ్-డెయిరీఫామ్ ఎలివేటెడ్ కారిడార్
ప్యారడైజ్-డెయిరీఫామ్ ఎలివేటెడ్ కారిడార్

హైదరాబాద్‌లోని ప్యారడైజ్ నుండి డెయిరీఫామ్ వరకు 5.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి అనుమతి లభించింది. ఈ మార్గంలో Read more

BRS : బిఆర్ఎస్ రజతోత్సవ సభ: భారీ ఏర్పాట్లతో 100 కోట్లు ఖర్చు
BRS : బిఆర్ఎస్ రజతోత్సవ సభ: భారీ ఏర్పాట్లతో 100 కోట్లు ఖర్చు

BRS రజతోత్సవ సభ: వరంగల్‌లో భారీ ఏర్పాట్లు బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) 25వ వార్షికోత్సవాన్ని వరంగల్‌లో ఈనెల 27న ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లను చేపడుతుంది. Read more

Sunita Williams : సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
sunita williams family

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ రాష్ట్రంలోని ఝులసన్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన 1957లో మెడిసిన్ (M.D.) విద్యను పూర్తి చేసి, అమెరికాకు వెళ్లారు. Read more

రాజధానిపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
Affidavit of AP Govt in Supreme Court on capital

అమరావతి: అమరావతి నిర్మాణం చుట్టూ గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం సృష్టించిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా Read more

Advertisements
×