हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

ఇన్ఫోసిస్ పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు

Vanipushpa
ఇన్ఫోసిస్ పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు

ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో జరుగుతున్న సామూహిక ఉద్యోగుల తొలగింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అవును, ఇన్ఫోసిస్ సామూహిక తొలగింపులకు సంబంధించి ఇండిపెండెంట్ టెక్నాలజీ ఎంప్లాయీస్ యూనియన్ దాఖలు చేసిన ఫిర్యాదును ప్రస్తావించారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కర్ణాటక కార్మిక శాఖను ఆదేశించింది.

అవసరమైన చర్యలకు ఆదేశం

ఈ సమస్యను పరిష్కరించడానికి “అత్యవసర అలాగే అవసరమైన చర్యలు” తీసుకోవాలని కేంద్ర కార్మిక ఇంకా ఉపాధి మంత్రిత్వ శాఖ రాష్ట్ర కార్మిక శాఖను ఆదేశించింది. ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం NITES ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసు జారీ చేసింది. సామూహిక ఉద్యోగుల తొలగింపుల సమస్యలో జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించాలని కర్ణాటకను ఆదేశిస్తూ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. గత శుక్రవారం శిక్షణ పొందిన దాదాపు 400 మంది ఉద్యోగులను ఇన్ఫోసిస్ తొలగించింది. NITES ఈ తొలగింపును ‘చట్టవిరుద్ధం, అనైతికం’ అని దీనిని ‘కార్మిక చట్టాల ఉల్లంఘన’ అని అభివర్ణించింది.

ఇన్ఫోసిస్ పై కర్ణాటక ప్రభుత్వం చర్యలు

మంత్రిత్వ శాఖకు అధికారిక ఫిర్యాదు

గత వారం ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో నెలల తరబడి ఫౌండేషన్ శిక్షణ పొందిన 300 మందికి పైగా ఫ్రెషర్లను తొలగించినట్లు అంగీకరించింది. ఇన్ఫోసిస్ పై తక్షణ జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఐటీ రంగ సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES), కార్మిక ఇంకా ఉపాధి మంత్రిత్వ శాఖకు అధికారిక ఫిర్యాదు చేసింది. అయితే శిక్షణ పొందిన ఫ్రెషర్ల తొలగింపు 300 కాదని 700 అని కూడా వాదించింది. ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఇటీవల క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ల తొలగించే చర్యలు తీసుకుంది. ఆఫర్ లెటర్లు ఇచ్చిన తర్వాత కూడా నియామకాలు రెండేళ్లుగా ఆలస్యం అయ్యాయని యూనియన్ ఫిర్యాదులో పేర్కొంది. కొత్తగా వచ్చిన వారిని అగ్రిమెంట్లపై సంతకం చేయలని బలవంతం చేశారు అని గతంలో కూడా నివేదికాలు వచ్చాయి.

కంపెనీకి జరిమానా

NITES దాఖలు చేసిన ఫిర్యాదులో ఇన్ఫోసిస్‌పై దర్యాప్తు నిర్వహించాలని ఇలాంటి తొలగింపులను నివారించడానికి నిషేధం జారీ చేయాలని, తొలగించిన ఉద్యోగులందరినీ తిరిగి నియమించాలని అంతేకాకూండా పారిశ్రామిక వివాదాల చట్టం 1947 అండ్ ఇతర కార్మిక చట్టాల నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకి జరిమానా విధించాలని డిమాండ్ చేయబడింది. అలాగే కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇతర వార్తా వేదికలపై వచ్చిన నివేదికల ప్రకారం, కార్మిక శాఖ అధికారులు గురువారం రాత్రి బెంగళూరు ఇంకా మైసూర్ క్యాంపస్‌లను సందర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

📢 For Advertisement Booking: 98481 12870