हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

Vanipushpa
Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

పహల్గాం(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్(Bharath) చేపట్టిన ఆపరేషన్ సిందూర్​(Operation Sindoor) ను జపాన్ వ్యూహాత్మక నిపుణులు సతోరు నాగావ్ ప్రశంసించారు. బాధ్యతాయుతమైన, సరైన ప్రతిస్పందనగా వర్ణించారు. పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును ఖండించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిని భయంకరమైదని అన్నారు. ఈ మేరకు జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇస్తున్నది
భారత్ ఉగ్రవాదంతో బాధపడుతోందని, పాకిస్థాన్ మద్దతు ఇస్తుందని ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇవ్వడం సుదీర్ఘం కాలంగా ఉందని గుర్తుచేశారు. పహల్గాం ఉగ్రదాడి చాలా దారుణమమని అన్నారు. చనిపోయిన తన భర్త పక్కన ఓ మహిళ కూర్చుని ఉన్న చిత్రం చూసి భావోద్వేగపరంగా కదిలిపోయామని చెప్పారు. కాబట్టి పాక్​కు గుణపాఠం చెప్పాలని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.

Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!
Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

ప్రపంచానికి ఉగ్రవాదంతో ముప్పు
“నేను వ్యక్తిగతంగా భారత్​కు మద్దతు ఇస్తున్నాను. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ అది తప్పు అని తెలుసుకోవడం లేదు. ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైనది. భారత్​కు మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఆ ముప్పు ఉంది. అది విషాదకరమైన పరిస్థితి” అని తెలిపారు. మే 7న పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నందుకు భారత్​ ప్రశంసించారు. శిక్షకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ప్రమాదకర వ్యూహమని పాకిస్తాన్ తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన హిరోస్ హిరోమి
“ప్రపంచంలోని ప్రజలు పాకిస్థాన్​ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఉగ్రవాదం ఒక సమస్య. కానీ అదే సమయంలో ఇప్పటికీ చాలా మంది ఉగ్రవాదం ప్రపంచ వ్యవహారం కాదు. ప్రాంతీయ సమస్య అని నమ్ముతారు. ఉగ్రవాదులను అణచివేయడం నిజానికి ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య” అని నాగావో అన్నారు. మరోవైపు, పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిందాయ్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హిరోస్ హిరోమి తెలిపారు.
జపాన్​లో పర్యటించిన అఖిలపక్ష దౌత్య బృందం
అయితే పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్‌ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. తాజాగా సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య బృందం జపాన్​లో పర్యటించింది. అందులో సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజీపీ ఎంపీలు హేమాంగ్ జోషి, అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారుహ్ ఉన్నారు. వారంతా జపాన్​తోపాటు ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్​ వెళ్లనున్నారు.

Read Also: Palestine: పాలస్తీనా కోసం వారిని చంపాను ..ఇజ్రాయెల్ హత్యల నిందితుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

బోండీ బీచ్‌ హీరో అహ్మద్‌ అల్ అహ్మద్‌ కు రూ.14 కోట్ల నజరానా

📢 For Advertisement Booking: 98481 12870