हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Tahawwur Rana: తహవ్వూర్ రాణా తరపున వాదిస్తున్న న్యాయవాది ఎవరు?

Vanipushpa
Tahawwur Rana: తహవ్వూర్ రాణా తరపున వాదిస్తున్న న్యాయవాది ఎవరు?

తేదీ 26 నవంబర్ 2008, ముంబైలో ఉగ్రవాద దాడి జరిగిన రోజు ఇదే. ఈ దాడి జరిగి దాదాపు 17 సంవత్సరాలు అయ్యింది. కానీ ఈ కుట్రలో నిందితులైన చాలా మందికి ఇంకా శిక్ష పడలేదు. ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను ఎట్టకేలకు అమెరికా నుండి భారతదేశానికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడిని ఎలా చేశారు..? ఏ కుట్ర పన్నారో త్వరలో బయటపడనుంది. కుట్ర వెనుక దాగి ఉన్న అన్ని రహస్యాలు బయటపడతాయి.

తహవ్వూర్ రాణా తరపున వాదిస్తున్న న్యాయవాది ఎవరు?

వాదించనున్న పియూష్ సచ్‌దేవా న్యాయవాది
ముంబై దాడుల ప్రధాన నిందితుడు తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారులు పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి NIA అతని 18 రోజుల కస్టడీకి తీసుకుంది. నిందితుడు తహవూర్ రాణా అమెరికాలో నివసిస్తున్న పాకిస్తానీ పౌరుడు. రాణాను ఉరితీయాలనే డిమాండ్ ఉంది. అయితే భారతదేశంలో రాణా తరుఫున కేసును వాదించడానికి, అతనిని ఉరి నుండి కాపాడటానికి, న్యాయవాది పియూష్ సచ్‌దేవా వకల్తా పుచ్చుకున్నాడు. పియూష్ సచ్‌దేవా (37) ఢిల్లీకి చెందిన న్యాయవాది. అతను ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో అనుబంధం ఉంది. అయితే, రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ అతనికి ఇచ్చిన బాధ్యత కారణంగానే అతను ఈ కేసులో వాదిస్తున్నారు. రాణాను భారతదేశ శత్రువుగా పరిగణించే చోట అతని తరుఫున వాదనలు వినిపించనున్నారు. మరోవైపు, భారత న్యాయ వ్యవస్థ ప్రతి ఒక్కరికీ కోర్టులో పోరాడటానికి అవకాశం కల్పిస్తుంది. న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. దీని కింద పియూష్ సచ్‌దేవా తన కేసును వాదిస్తారు.
ఎవరీ సచ్‌దేవా ఎక్కడ చదువుకున్నాడు?
న్యాయవాది సచ్‌దేవా 2011లో పూణేలోని ఐఎల్‌ఎస్ లా కాలేజీ నుండి లా డిగ్రీని అందుకున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుండి ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ కమర్షియల్ లాలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. అతని జీవితంలోని న్యాయ ప్రయాణం చాలా సుదీర్ఘమైంది. 2012 నుండి ప్రారంభమై దశాబ్దానికి పైగా కొనసాగింది. వృత్తిలో ప్రయాణం ఎంత ఎక్కువైతే, అతనికి అంత ఎక్కువ అనుభవం ఉంటుంది.
లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయవాదిని నియమిస్తుంది
ఒక ఖైదీ కోర్టులో తన వాదన వినిపించుకోవడానికి న్యాయవాదిని నియమించుకోలేకపోతే, తన కేసును వాదించడానికి ఏ న్యాయవాది సిద్ధంగా లేకుంటే, అతను లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి న్యాయవాదిని అడగవచ్చు. దీని తరువాత, నిందితుడి అభ్యర్థన మేరకు, లీగల్ సర్వీసెస్ అథారిటీ అతని రక్షణ కోసం ఒక న్యాయవాదిని నియమిస్తుంది. దీని కింద, నిందితుడు తహవ్వూర్ రాణా న్యాయవాదిగా పియూష్ సచ్‌దేవా నియమితులయ్యారు. నిజానికి, న్యాయవాది సచ్‌దేవా నిందితుడు తహవ్వూర్ రాణా కేసును వాదించడం ద్వారా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు.

తదుపరి దశలు ఏమిటి?
తహవూర్ రాణా విచారణను NIA పూర్తిగా తన నియంత్రణలో చేపడుతుంది.18 రోజుల కస్టడీ అనంతరం తదుపరి విచారణ, కేసు ప్రగతిపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.అంతర్జాతీయంగా ఈ కేసుపై ప్రత్యేక దృష్టి నెలకొనగా, భారత ప్రభుత్వం దీనిని అత్యంత ప్రాముఖ్యతతో చూస్తోంది. ఇది న్యాయమూర్తుల, చట్టాలను గౌరవించే దేశంగా భారత్ ఎలా పని చేస్తుందనేదానికి ప్రత్యక్ష ఉదాహరణ.

READ ALSO: Taliban: తాలిబన్ల వికృత చర్యలు – ఇప్పుడు పురుషులపై కూడా ఆంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

వాణిజ్య ఒప్పందాల వల్ల ఎవరికి లాభం?

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

ఐటీ కంపెనీ షేర్లకు ఆంత్రోపిక్ ఏఐ గండం!

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

యూరప్ మార్కెట్‌లో తెలంగాణ బియ్యానికి భారీ డిమాండ్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

చంద్రుడిపై నగరం నిర్మిస్తా: ఎలాన్ మస్క్

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ పై రష్యా దర్యాప్తు

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

2026 ప్రారంభం నుండి 606 మంది వలసదారులు మరణించారు: UN

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స: ఆసుపత్రి

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

బెంగళూరులో అమెజాన్ కొత్త కార్యాలయం..భారీగా ఉద్యోగాలు

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

MCX లో పతనమైన బంగారం, వెండి ధరలు..అనూహ్యంగా పుంజుకున్న డాలర్

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!
4:48

ఇజ్రాయిల్ పర్యటనకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

📢 For Advertisement Booking: 98481 12870