हिन्दी | Epaper
గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Donald Trump: 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

Vanipushpa
Donald Trump: 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 25 శాతం సుంకం విధించాలని డోనల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రయోజనం పొందే అవకాశం ఉండవచ్చేమో కానీ, దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతాయేమోనన్న ఆందోళన నెలకొంది. ట్రంప్ నిర్ణయం భారతదేశం, చైనాతో సహా ఆసియా దేశాలపై ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి తలెత్తే ప్రమాదం ఉంది. ట్రంప్ తీసుకున్న 25 శాతం సుంకాల నిర్ణయాన్ని వెనిజ్వెలా పూర్తిగా ఖండించింది. ఇది అక్రమమని, నిస్పృహతో కూడుకున్నది అని ఆరోపించింది. ట్రంప్ నిర్ణయంపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజ్వెలాలో ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చమురు ఉత్పత్తినే వెన్నెముకగా భావిస్తారు. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశం భారత్. తన అవసరాల కోసం భారత్ 80 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడి ఉంది. రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, నైజీరియా వంటి దేశాల నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తోంది. 2018 ఎన్నికల్లో నికోలస్ మదురో తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రభుత్వంపై చర్యలు తీసుకునేందుకు అమెరికా 2019లో వెనిజ్వెలాపై కఠినమైన ఆంక్షలు విధించింది.

25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

భారత్ అధికారిక వాణిజ్య డేటా ప్రకారం..
2019లో మనదేశానికి ఐదవ అతిపెద్ద చమురు సరఫరాదారు వెనిజ్వెలా. భారత శుద్ధి కర్మాగారాలకు 16 మిలియన్ టన్నుల ముడి చమురును సరఫరా చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ శుద్ధి కర్మాగారాల వాటా ఎక్కువ. అయితే, భారత్ ప్రస్తుత చమురు దిగుమతుల్లో వెనిజ్వెలా వాటా రోజుకు 4.5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ఉంది. ఇది గతంలో కంటే చాలా తక్కువ.

ఏడాది జనవరిలో భారత్ రోజుకు 65,000 బ్యారెళ్ల వెనిజులా ముడి చమురును, ఫిబ్రవరిలో రోజుకు 93,000 బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఒక బ్యారెల్‌లో దాదాపు 159 లీటర్ల ముడి చమురు ఉంటుంది.ఈ నిర్ణయం చాలా వింతగా ఉందని, అమెరికా ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తోందని ఇంధన విధానం, భౌగోళిక రాజకీయాల నిపుణులు నరేంద్ర తనేజా అన్నారు. ”భారత్ ఇప్పుడు వెనిజ్వెలా నుంచి పెద్దగా చమురు కొనుగోలు చేయడం లేదు. భారతదేశం తన మొత్తం చమురులో 1.7 శాతం మాత్రమే వెనిజ్వెలా నుంచి కొంటోంది. అది కూడా ఒక ప్రైవేట్ శుద్ధి కర్మాగారం ద్వారా దిగుమతి అవుతోంది.
మార్కెట్లో ఒక శాతం చమురు ధరలు పెరిగాయి
ట్రంప్ ప్రకటన తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక శాతం పెరిగాయని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 1.2% పెరిగి 73 డాలర్లకు, డబ్ల్యుటీఐ ముడి చమురు బ్యారెల్‌కు 1.2% పెరిగి 69.11 డాలర్లకు చేరుకుంది. ”ఈ సుంకాల యుద్ధం కొనసాగితే, చమురు ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే విషయం. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, రెండో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు. ఇలాంటి పరిస్థితిలో, చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా, భారత్ వేల కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూస్తుంది” అని నరేంద్ర తనేజా అన్నారు. ‘వెనిజ్వెలాతో సంబంధాలు కొనసాగించడం భారత్‌కు సంబంధించిన విషయం’ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటే, వెనిజ్వెలా నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి పదే పదే చెబుతున్నారు. దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని కొనసాగించడం, పరస్పర ప్రయోజనాలు, ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించడంపై సమావేశంలో చర్చించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

బ్రౌజింగ్ ప్రపంచంలో క్రోమ్ అగ్రస్థానం

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

మొదలైన సోషల్ మీడియా ఖాతాల స్క్రీనింగ్

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

30 ఏళ్లుగా అమెరికాలో జీవనం.. అయినా తప్పని అరెస్టు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

ఆ తండ్రి భారత జాతీయుడిగా ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

బీబీసీకి పరువునష్టం దావా కింద ట్రంప్ రూ.90వేల కోట్లు డిమాండ్

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

మెక్సికోలో కుప్పకూలిన విమానం-ఏడుగురు దుర్మరణం

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

స్టేషన్‌ మాస్టర్‌గా పని చేసిన పిల్లి మృతి..ఎక్కడంటే?

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

అమెరికా తెలుగు సంఘాల సమావేశం ప్రవాసుల ముచ్చట…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

హాలీవుడ్‌లో విషాదం.. తల్లిదండ్రుల మృతదేహాల తర్వాత కొడుకు లభ్యం…

US మిలిటరీ దాడులు ఈస్టర్న్ పసిఫిక్‌లో మూడు నౌకలు ధ్వంసం…

US మిలిటరీ దాడులు ఈస్టర్న్ పసిఫిక్‌లో మూడు నౌకలు ధ్వంసం…

📢 For Advertisement Booking: 98481 12870