हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sunita Williams: త్వరలో భారత్‌ను సందర్శించనున్న సునీతా విలియమ్స్!

Vanipushpa
Sunita Williams: త్వరలో భారత్‌ను సందర్శించనున్న సునీతా విలియమ్స్!

భూమికి తిరిగి చేరుకున్న సునీతా విలియమ్స్
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన భారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురితో కలిసి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
ప్రపంచం ఉత్కంఠతో వీరి రాకను వీక్షించింది
సునీతా విలియమ్స్‌ సహా మొత్తం నాలుగు మంది వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగి రావడంతో అంతర్జాతీయ స్థాయిలో దీని గురించి ఆసక్తిగా చర్చ జరిగింది. అంతరిక్ష ప్రయాణం తర్వాత వారు సురక్షితంగా భూమికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

త్వరలో భారత్‌ను సందర్శించనున్న సునీతా విలియమ్స్!


భారత్‌లో సంబరాలు
పూర్వీకుల గ్రామంలో ఆనందోత్సవాలు. సునీత సురక్షితంగా భూమికి చేరుకున్న సందర్భంగా గుజరాత్‌లోని ఝూలాసన్ గ్రామం సంబరాల్లో మునిగిపోయింది. గ్రామస్థులు బాణాసంచా కాల్చి, నృత్యాలు చేస్తూ సంబరాలు జరిపారు. ఆమె బంధువు ఫాల్గుణి పాండ్య గ్రామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
“సునీత కోసం 9 నెలలుగా ఎదురుచూశాం.
భారత పర్యటనపై కుటుంబ సభ్యుల ఆనందం
సునీత త్వరలోనే భారత్‌కి రానున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. “ఇప్పుడు సునీత పూర్తిగా కుటుంబ సమయాన్ని ఆస్వాదించనుంది. త్వ‌ర‌లోనే ఆమె భారత్‌కి వస్తున్నారని మాకు తెలియజేశారు.
మేమంతా కలిసి వేకేషన్ ప్లాన్ చేస్తున్నాం” అని ఫాల్గుణి పాండ్య తెలిపారు.
ప్రధాని మోదీ ఆహ్వానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సునీతా విలియమ్స్‌ను భారత్‌కు ఆహ్వానించారు. మోదీ సునీతకు ప్రత్యేకంగా ఓ లేఖ రాశారు. “మీరు భూమికి తిరిగి వచ్చిన తర్వాత మీరు భారత్‌కు రావాలని ఆశిస్తున్నాం. మా కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి గర్వకారణం” అని లేఖలో పేర్కొన్నారు. సునీతా విలియమ్స్ భారత పర్యటనలో గుజరాత్‌లోని ఝూలాసన్ గ్రామాన్ని సందర్శించే అవకాశం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

📢 For Advertisement Booking: 98481 12870