हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

India Pakistan: కష్టాల అంచున పాకిస్థాన్..కేజీ చికెన్ రూ.800

Vanipushpa
India Pakistan: కష్టాల అంచున పాకిస్థాన్..కేజీ చికెన్ రూ.800

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రస్తుతం ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతుంది. పహల్గామ్‌లో తీవ్రవాదులు కాల్పుల దాడికి పాల్పడటంతో ఒక విధంగా తనకు తానుగా సమాధి తవ్వుకున్నట్టు అయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా మన పక్క దేశం అయినా పాకిస్థాన్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా చూస్తే పాకిస్తాన్‌లో బియ్యం కిలో రూ.340కి, చికెన్ కిలో రూ.800కి అమ్ముతున్నారు. దింతో భారతదేశ వాణిజ్య నిషేధం తర్వాత పాకిస్తాన్ ఇప్పుడు లోతైన సంక్షోభంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది.

India Pakistan: కష్టాల అంచున పాకిస్థాన్..కేజీ చికెన్ రూ.800

ద్రవ్యోల్బణ ప్రభావం..ప్రజలపై మరింత భారం
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌తో వాణిజ్యాన్ని నిషేధించిన సంగతి మీకు తెలిసందే. అయితే ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. భారతదేశ ఈ చర్య కారణంగా ద్రవ్యోల్బణ ప్రభావం అక్కడి ప్రజలపై మరింత భయంకరంగా మారింది.
3800 కోట్ల వ్యాపారం: 2023 సంవత్సరంలో భారతదేశం అండ్ పాకిస్తాన్ మధ్య అట్టారి-వాఘా సరిహద్దు ద్వారా దాదాపు రూ.3800 కోట్ల విలువైన వాణిజ్యం జరిగింది అంటే దీని బట్టి మీరు అంచనా వేయవచ్చు. ఇందులో మందులు, కోళ్ల మేత, పండ్లు, కూరగాయలు అలాగే రసాయనాలు ఉన్నాయి. కానీ పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఈ సరిహద్దు చెక్ పోస్ట్‌ను లాక్ చేసింది. పాకిస్తాన్ ఫార్మా పరిశ్రమ 30 నుండి 40 శాతం ముడి పదార్థాల కోసం భారతదేశంపై నేరుగా ఆధారపడి ఉంది. భారతదేశం నుండి సప్లయ్ ఆగిపోయిన వెంటనే పాకిస్తాన్‌లో వైద్య సంక్షోభం తీవ్రతరం కావడం మొదలైంది. నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ఆరోగ్య అధికారులు ఇప్పుడు మందుల సప్లయ్ ఎలాగైనా నిర్వహించగలిగేలా ఏమార్చెన్సీ ప్లాన్స్ రూపొందిస్తున్నారు.
రూ.800కి అమ్ముతున్న కిలో చికెన్
మన పక్క దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎలా ఉందంటే, చికెన్ కిలో రూ. 800 (PKR)కి, బియ్యం కిలో రూ. 340కి అమ్ముతున్నారు. అంతే కాకుండా, పాలు లీటరుకు రూ.224కు లభిస్తాయి. సింధు జల ఒప్పందంపై నిషేధం కారణంగా నీటి సంక్షోభం కూడా తీవ్రమైంది. నేడు పరిస్థితి ఎలా ఉందంటే వాటర్ బాటిల్ ధర పాకిస్తానీ కరెన్సీ తో పోల్చితే రూ.105 చేరుకుంది. ఇలాంటి పరిస్థితిలో రాబోయే రోజుల్లో పాకిస్తాన్‌లోని సామాన్య ప్రజల జీవితం మరింత కష్టంగా మారవచ్చు. భారతదేశం తీసుకున్న నిర్ణయాల ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దేశ స్టాక్ మార్కెట్ రోజురోజుకి మరింతగా దిగజారుతోంది అంతేకాకుండా పెట్టుబడిదారులు కుడ డబ్బును కోల్పోతున్నారు. మరోవైపు, పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు కూడా $15.75 బిలియన్లకు తగ్గిపోయాయి.

Read Also: Phalgam Terror Attack: పహల్గామ్ దాడిని ఖండించిన ఐక్యరాజ్యసమితి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం
2:46

పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

📢 For Advertisement Booking: 98481 12870