हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Google: గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..

Vanipushpa
Google: గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..

టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏంటంటే వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుకి రావాలని, ఒకవేళ అలా చేయకపోతే వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని పేర్కొంది. దీని బట్టి చూస్తే ఉద్యోగులు ఇక ఆఫీసుకి వచ్చి పని చేసేలా కఠినమైన నిర్ణయం కంపెనీ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఉద్యోగులు వెంటనే వర్క్ ఫ్రొమ్ హోమ్ వదిలి వెంటనే ఆఫీసుకి రాకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని నొక్కి చెపింది.

గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..

అందరు ఆఫీస్ కు రావాల్సిందే
వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే వారు హైబ్రిడ్ మోడ్‌లో ఆఫీసుకి రావాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రావాలనే విధానాలను కఠినతరం చేయడంతో, గూగుల్ కూడా ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసుకి రావాలని ఆహ్వానిస్తుంది. అలాగే నిర్దేశించిన రోజుల్లోపు ఆఫీస్ చేరుకోవాలని కూడా చెప్పింది.
ఉద్యోగులకు హైబ్రిడ్ మోడ్‌లో పని చేస్తున్నాయి
COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిఒక్కరి జీవితంలో భయాందోళనలు, విషాదాలను కలిగించి దాదాపు 5 సంవత్సరాలు కావొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాల దేశాల్లో లాక్‌డౌన్‌, వివిధ రకాల ఆంక్షలు, కీలకమైన చర్యలలో ఒకటి WFH విధానానికి వెళ్లడం. ఈ విషయంలో వివిధ ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగులను వర్క్ ఫ్రొమ్ హోమ్ చేయడానికి అనుమతించాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఉద్యోగులకు హైబ్రిడ్ మోడ్‌లో పనిచేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిల నుండి వివిధ కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలకగా, కొన్ని కంపెనీలలో మాత్రం ఇప్పటికీ వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఉన్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఎక్కువ శాతం ఉద్యోగులు ఆఫీసుకి తిరిగి రావడానికి ఆసక్తి చూపక పోవడం. ఎందుకంటే దీని వల్ల వారికి సమయం ఇంకా ఖర్చు కూడా ఆదా అవుతుంది. కానీ గూగుల్ ఫుల్ టైం యుఎస్ ఉద్యోగులలో కొంతమందికి 2025 ప్రారంభంలో వారి ఇష్టానుసారం ఆఫీసుకి వచ్చి పని చేసే అవకాశాన్ని ఇచ్చింది. దీని అర్థం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకి రావచ్చు. అది కూడా వారికి ఒక అప్షన్ అని చెప్పవచ్చు.
భారీగా తొలగింపులు
మౌలిక సదుపాయాలు, టెక్నీకాల్ స్కిల్స్ అవసరమయ్యే AIలో భారీగా పెట్టుబడి పెట్టడానికి ఖర్చులను తగ్గించుకోవాలని Google అండ్ ఇతర టెక్ కంపెనీలు కూడా లక్ష్యం పెట్టుకోవడంతో ఈ చర్యలు తీసుకుంది. 2023 ప్రారంభంలో భారీగా తొలగింపులు జరిగిన తర్వాత గూగుల్ కూడా ఉద్యోగ కోతలను విధించింది. ఇవన్నీ కూడా AIలో ఎక్కువ పెట్టుబడికి ఒక సన్నాహాలు. ఫిబ్రవరిలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాట్లాడుతూ, ఉత్పాదకత పెంచడానికి AI ఉద్యోగులు ప్రతిరోజూ ఆఫీసులో ఉండాలని అలాగే వారానికి 60 గంటలు పని చేయాలని చెప్పానని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI పరిశ్రమలో పోటీ కొనసాగించడానికి ఉద్యోగులు ప్రయత్నాలను మరింతగా పెంచాలని కూడా ఆయన కోరారు.

Read Also: Pahalgam Terror Attack : పహల్గాం దాడి.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870