हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Google: గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..

Vanipushpa
Google: గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..

టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ ఉద్యోగులకు ఒక హెచ్చరిక జారీ చేసింది. ఏంటంటే వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఆఫీసుకి రావాలని, ఒకవేళ అలా చేయకపోతే వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని పేర్కొంది. దీని బట్టి చూస్తే ఉద్యోగులు ఇక ఆఫీసుకి వచ్చి పని చేసేలా కఠినమైన నిర్ణయం కంపెనీ తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఉద్యోగులు వెంటనే వర్క్ ఫ్రొమ్ హోమ్ వదిలి వెంటనే ఆఫీసుకి రాకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని నొక్కి చెపింది.

గూగుల్ ఉద్యోగులకు ఇకపై నో వర్క్ ఫ్రొం హోమ్..

అందరు ఆఫీస్ కు రావాల్సిందే
వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే వారు హైబ్రిడ్ మోడ్‌లో ఆఫీసుకి రావాలని, ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకు రావాలనే విధానాలను కఠినతరం చేయడంతో, గూగుల్ కూడా ఇప్పుడు ఉద్యోగులను ఆఫీసుకి రావాలని ఆహ్వానిస్తుంది. అలాగే నిర్దేశించిన రోజుల్లోపు ఆఫీస్ చేరుకోవాలని కూడా చెప్పింది.
ఉద్యోగులకు హైబ్రిడ్ మోడ్‌లో పని చేస్తున్నాయి
COVID-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిఒక్కరి జీవితంలో భయాందోళనలు, విషాదాలను కలిగించి దాదాపు 5 సంవత్సరాలు కావొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాల దేశాల్లో లాక్‌డౌన్‌, వివిధ రకాల ఆంక్షలు, కీలకమైన చర్యలలో ఒకటి WFH విధానానికి వెళ్లడం. ఈ విషయంలో వివిధ ప్రముఖ కంపెనీలు కూడా ఉద్యోగులను వర్క్ ఫ్రొమ్ హోమ్ చేయడానికి అనుమతించాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికీ ఉద్యోగులకు హైబ్రిడ్ మోడ్‌లో పనిచేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిల నుండి వివిధ కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ విధానానికి పూర్తిగా స్వస్తి పలకగా, కొన్ని కంపెనీలలో మాత్రం ఇప్పటికీ వర్క్ ఫ్రొమ్ హోమ్ చేసే ఉద్యోగులు ఉన్నారు. ఇందుకు కారణం ఏమిటంటే కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ఎక్కువ శాతం ఉద్యోగులు ఆఫీసుకి తిరిగి రావడానికి ఆసక్తి చూపక పోవడం. ఎందుకంటే దీని వల్ల వారికి సమయం ఇంకా ఖర్చు కూడా ఆదా అవుతుంది. కానీ గూగుల్ ఫుల్ టైం యుఎస్ ఉద్యోగులలో కొంతమందికి 2025 ప్రారంభంలో వారి ఇష్టానుసారం ఆఫీసుకి వచ్చి పని చేసే అవకాశాన్ని ఇచ్చింది. దీని అర్థం ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకి రావచ్చు. అది కూడా వారికి ఒక అప్షన్ అని చెప్పవచ్చు.
భారీగా తొలగింపులు
మౌలిక సదుపాయాలు, టెక్నీకాల్ స్కిల్స్ అవసరమయ్యే AIలో భారీగా పెట్టుబడి పెట్టడానికి ఖర్చులను తగ్గించుకోవాలని Google అండ్ ఇతర టెక్ కంపెనీలు కూడా లక్ష్యం పెట్టుకోవడంతో ఈ చర్యలు తీసుకుంది. 2023 ప్రారంభంలో భారీగా తొలగింపులు జరిగిన తర్వాత గూగుల్ కూడా ఉద్యోగ కోతలను విధించింది. ఇవన్నీ కూడా AIలో ఎక్కువ పెట్టుబడికి ఒక సన్నాహాలు. ఫిబ్రవరిలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ మాట్లాడుతూ, ఉత్పాదకత పెంచడానికి AI ఉద్యోగులు ప్రతిరోజూ ఆఫీసులో ఉండాలని అలాగే వారానికి 60 గంటలు పని చేయాలని చెప్పానని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI పరిశ్రమలో పోటీ కొనసాగించడానికి ఉద్యోగులు ప్రయత్నాలను మరింతగా పెంచాలని కూడా ఆయన కోరారు.

Read Also: Pahalgam Terror Attack : పహల్గాం దాడి.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

2025 ముగింపులో WWE షాక్ ఇవ్వనుందా? ట్రిపుల్ హెచ్ ప్లాన్ ఏంటి?…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

గ్లోబల్ చిప్ రేస్‌లో భారత్ ముందుకెళ్లగలదా? అమెరికా, చైనా ఛాలెంజ్…

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

‘బోండి బీచ్’ అలజడితో మరింత అశాంతి!

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

ఈ ఏడాది హమాస్ ప్రముఖ తలకాయలు తెగ్గొట్టిన ఇజ్రాయెల్

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

చలికాలంలో ఉత్తరాదిలో మ్యాచ్‌లా? బీసీసీఐ ప్లాన్‌పై విమర్శలు…

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అంగీకారం

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్ కు పెద్ద ముప్పు

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

ద్వేషపూరిత ప్రసంగాలిస్తే వీసా రద్దు.. ప్రధాని ఆంథోనీ

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

హెచ్-1బీ వీసా దొరక్క భారత్ లో ఉన్న ఉద్యోగులకు నిపుణుల సూచన

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

ఇమ్రాన్ ఖాన్ సోదరిమణులపై యాంటీ టెర్రరిస్ట్ కేసు

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

భారత్-ఒమన్ మధ్య వాణిజ్య ఒప్పందం

📢 For Advertisement Booking: 98481 12870