हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Pahalgam Attack: కళ్ల ఎదుటే నా భర్తను చంపారు: మంజునాథ్​ భార్య

Vanipushpa
Pahalgam Attack: కళ్ల ఎదుటే నా భర్తను చంపారు: మంజునాథ్​ భార్య

జమ్ముకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో అక్కడే అతడి భార్య పల్లవి, 18 ఏళ్ల కుమారుడు అభిజేయ ఉన్నారు. మంజునాథ్​తో పాటు తమను చంపేయని వారిద్దరూ టెర్రరిస్టును కోరగా, అందుకు ముష్కరుడు నిరాకరించాడు. పల్లవి, ఆమె కొడుకును చంపనని, అందుకు బదులుగా దాడి గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పుకోమని అన్నాడని పల్లవి విలపించారు.

కళ్ల ఎదుటే నా భర్తను చంపారు: మంజునాథ్​ భార్య

ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు
“నా భర్త పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో నా కళ్ల ఎదుటే మరణించాడు. నేను అప్పుడు ఏడవలేకపోయాను. స్పందించలేకపోయాను. ఏమి జరిగిందో నాకు అర్థం కాలేదు. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి నా భర్త మంజునాథ్, కుమారుడు అభిజేయతో ఇక్కడికి వచ్చాను. కారు డ్రైవర్ కూడా మాతో వచ్చాడు. అతడు చాలా మంచి వ్యక్తి. ముష్కరులు హిందువులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని అతడు నాతో చెప్పాడు. ముగ్గురు వ్యక్తులు మమ్మల్ని సురక్షితంగా కాపాడారు. నా భర్త మృతదేహాన్ని విమానంలో తరలించాలని ప్రభుత్వాన్ని కోరా” అని పల్లవి తెలిపారు.
ప్రధాని మోదీకి చెప్పుకో అన్నారు
“ముగ్గురు ఉగ్రవాదులు నా భర్తపై దాడి చేసి చంపేశారు. అందులో ఓ వ్యక్తికి ఎదురెళ్లాను. ‘నువ్వు నా భర్తను చంపావు. నన్ను కూడా చంపు’ అన్నాను. నా కొడుకు కూడా అతన్ని ఎదుర్కొని ‘నువ్వు నా తండ్రిని చంపావు. మమ్మల్ని కూడా చంపేయ్’ అన్నాడు. నేను నిన్ను చంపను. వెళ్లి దాడి గురించి ప్రధాని మోదీకి చెప్పు అని బదులిచ్చాడు” అని పల్లవి విలపిస్తూ మీడియాకు వివరించింది. ‘ఆర్మీ యూనిఫామ్​లో రాలేదు’
ఉగ్రవాదులు అందరూ సైనిక యూనిఫామ్​లో రాలేదని పల్లవి చెప్పుకొచ్చారు. పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారని తెలిపారు. పహల్గాంకు చాలా మంది నూతన వధూవరులు వచ్చారని చెప్పారు. మహిళలను వదిలేసి వారి భర్తలపై ఉగ్రవాదులు కాల్పుల జరిపారని గుర్తు చేసుకున్నారు. హిందువులు లక్ష్యంగా ముష్కరులు రెచ్చిపోయారని వెల్లడించారు.
‘కొడుక్కు రొట్టె తేవడానికి వెళ్లి మరణం’
“మేం పహల్గాంకు గుర్రంపై వెళ్లాం. నా కొడుకు ఉదయం నుంచి ఏం తినలేదు. కాబట్టి నా భర్త రొట్టె తీసుకురావడానికి వెళ్లారు. మొదట మేం తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నాం. సైన్యం కాల్పులు జరిపిందని అనుకున్నాం. అప్పుడు ప్రజలు పరిగెత్తడం ప్రారంభించారు. నా భర్త అప్పటికే కుప్పకూలిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని తలపై కాల్పులు జరిపారు.” అని పల్లవి చెప్పారు.
ఇంకా తల్లికి తెలియని మంజునాథ్ మరణవార్త
కాగా, కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్ రియల్టర్. అతడి భార్య పల్లవి బ్యాంక్ మేనేజర్. ఈ దంపతులు తమ కుమారుడితో కలిసి ఏప్రిల్ 19న కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఏప్రిల్ 24న తిరిగి రావాల్సి ఉంది. అంతలోనే ముష్కరుల కాల్పుల్లో మంజునాథ్ ప్రాణాలు విడిచారు. మంజునాథ్ తల్లికి తన కొడుకు మరణం గురించి ఇంకా చెప్పలేదు. అతడు గాయపడ్డాడని, త్వరలోనే సురక్షితంగా తిరిగి వస్తాడని చెప్పారు.

Read Also: KCR: ఉగ్రదాడిపై కేసీఆర్, కేటీఆర్, కవిత దిగ్భ్రాంతి వ్యక్తం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870