हिन्दी | Epaper
చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

Vanipushpa
Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

పహల్గాం(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్(Bharath) చేపట్టిన ఆపరేషన్ సిందూర్​(Operation Sindoor) ను జపాన్ వ్యూహాత్మక నిపుణులు సతోరు నాగావ్ ప్రశంసించారు. బాధ్యతాయుతమైన, సరైన ప్రతిస్పందనగా వర్ణించారు. పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును ఖండించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిని భయంకరమైదని అన్నారు. ఈ మేరకు జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇస్తున్నది
భారత్ ఉగ్రవాదంతో బాధపడుతోందని, పాకిస్థాన్ మద్దతు ఇస్తుందని ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇవ్వడం సుదీర్ఘం కాలంగా ఉందని గుర్తుచేశారు. పహల్గాం ఉగ్రదాడి చాలా దారుణమమని అన్నారు. చనిపోయిన తన భర్త పక్కన ఓ మహిళ కూర్చుని ఉన్న చిత్రం చూసి భావోద్వేగపరంగా కదిలిపోయామని చెప్పారు. కాబట్టి పాక్​కు గుణపాఠం చెప్పాలని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.

Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!
Japan: భారత్​పై జపాన్ నిపుణుల ప్రశంసలు- పాకిస్థాన్​కు చురకలు!

ప్రపంచానికి ఉగ్రవాదంతో ముప్పు
“నేను వ్యక్తిగతంగా భారత్​కు మద్దతు ఇస్తున్నాను. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ అది తప్పు అని తెలుసుకోవడం లేదు. ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైనది. భారత్​కు మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఆ ముప్పు ఉంది. అది విషాదకరమైన పరిస్థితి” అని తెలిపారు. మే 7న పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నందుకు భారత్​ ప్రశంసించారు. శిక్షకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ప్రమాదకర వ్యూహమని పాకిస్తాన్ తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన హిరోస్ హిరోమి
“ప్రపంచంలోని ప్రజలు పాకిస్థాన్​ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఉగ్రవాదం ఒక సమస్య. కానీ అదే సమయంలో ఇప్పటికీ చాలా మంది ఉగ్రవాదం ప్రపంచ వ్యవహారం కాదు. ప్రాంతీయ సమస్య అని నమ్ముతారు. ఉగ్రవాదులను అణచివేయడం నిజానికి ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య” అని నాగావో అన్నారు. మరోవైపు, పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిందాయ్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హిరోస్ హిరోమి తెలిపారు.
జపాన్​లో పర్యటించిన అఖిలపక్ష దౌత్య బృందం
అయితే పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్‌ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. తాజాగా సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య బృందం జపాన్​లో పర్యటించింది. అందులో సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజీపీ ఎంపీలు హేమాంగ్ జోషి, అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారుహ్ ఉన్నారు. వారంతా జపాన్​తోపాటు ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్​ వెళ్లనున్నారు.

Read Also: Palestine: పాలస్తీనా కోసం వారిని చంపాను ..ఇజ్రాయెల్ హత్యల నిందితుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

ఇరాన్‌పై మిలిటరీ యాక్షన్.. ట్రంప్‌కు అధికారుల బ్రీఫింగ్!

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

2026 రక్షణ బడ్జెట్ – భారీ పెంపుతో భారత్ సైన్యానికి బలం

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

LeT టాప్ లీడర్ సైఫుల్లా కసూరి వివాదాస్పద వ్యాఖ్యలు

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

మయన్మార్‌లో చిక్కుకున్న 22 మంది తెలుగువారికి విముక్తి

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

16 ఏళ్ల తర్వాత డెలివరీ అయిన ఆశ్చర్యకర సంఘటన!

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఇరాన్‌లో హింసాత్మకంగా మారిన ఆందోళనకారుల నిరసనలు

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

ఉక్రెయిన్ పై మరోసారి మిసైళ్ల దాడి చేసిన రష్యా

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు.. అయినా ఎందుకు కొంటోంది?

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

500 టాకాల అప్పే ప్రాణం తీసిందా? బంగ్లాదేశ్‌లో షాకింగ్ ఘటన!

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

పాకిస్తాన్ లో హిందూ యువకుడి కోహ్లీ హత్య

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

సిగరెట్లు తాగుతూ, ఖమేనీ ఫొటోలు కాల్చేస్తున్న మహిళలు

📢 For Advertisement Booking: 98481 12870