हिन्दी | Epaper
దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

Vanipushpa
Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

ఇరాన్‌-ఇజ్రాయెల్‌(Iran-Israel) మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్. ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్‌ రియాక్టర్‌ సమీప ప్రజలకు ఐడీఎఫ్‌(IDF) హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని తెలిపింది. ఈ మేరకు ప్లాంట్ ఉపగ్రహ చిత్రాన్ని ఎక్స్​లో పోస్ట్ చేసింది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ టెహ్రాన్‌కు నైరుతి దిశలో 250 కిలోమీటర్లు (155 మైళ్ళు) దూరంలో ఉంది. హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్​ను చల్లపరచడానికి సహాయపడుతుంది. కానీ ఇది అణ్వాయుధాల్లో ఉపయోగించగల ప్లూటోనిమియను ఉత్పత్తి చేస్తుంది. ఇరాన్‌లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ సమీపంలో నివసిస్తున్న ప్రజలకు ఇజ్రాయెల్ IDF (ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్) హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలను ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించింది. ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం X (మునుపటి ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
అరాక్ రియాక్టర్ టెహ్రాన్‌కు 250 కి.మీ దూరంలో ఉంది. ఈ రియాక్టర్ ప్లూటోనియం ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో ఉన్నది.

Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక
Israel: ఇరాన్​ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

దాడుల్లో కనీసం 639 మంది మరణించారు
మరోవైపు ఇరాన్​పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కనీసం 639 మంది మరణించగా,1,329 మంది గాయపడినట్లు వాషింగ్టన్​కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ సంస్థ(Human Rights Activity Organization)తెలిపింది. వారిలో 263 మంది సామాన్య ప్రజలు కాగా, 154 మంది భద్రతా సిబ్బంది గుర్తించినట్లు పేర్కొంది. ప్రతీకారంగా ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్​లో 24 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడినట్లు చెప్పింది. అయితే, ఇరాన్ ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం 224మంది మృతి చెందగా, గాయపడిన వారి సంఖ్య 1,277గా పేర్కొంది.

శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము: ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ
మరోవైపు ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై వరుస దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రటిచింది. గురువారం టెహ్రాన్​లోని 20పైగా సైనిక లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. వాటిల్లో యురేనియం సెంట్రిఫ్యూజ్‌లు, అణ్వాయుధ పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఉన్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంపై రష్యా, చైనా, పాకిస్థాన్ అభ్యర్థన మేరకు యూన్ భద్రతా మండలి శుక్రవారం రెండో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. ఇజ్రాయెల్ భద్రతా సమస్యలను తగ్గించుకుంటూ, టెహ్రాన్ శాంతియుత అణు కార్యక్రమాన్ని కొనసాగించడానికి అనుమతించే పరిష్కారాన్ని చర్చించడంలో రష్యా చేయగలదని సూచించారు. మరోవైపు తమ దేశాం శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని భారత్​లోని ఇరాన్ దౌత్యవేత్త జావాద్ హెుస్సేనీ అన్నారు. కానీ ముందుగా ఇజ్రాయెల్ సైనిక చర్యను ఖండించాలని పేర్కొన్నారు. విద్యార్థులతో సహా భారతీయ పౌరులను సురక్షితంగా తరలించేలా చూస్తామని అన్నారు.

Read Also: Donald Trump : నేనేం చేస్తానో తెలియదు: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ భద్రతకు పాకిస్తాన్ అండ, భారత్‌కి స్పష్టమైన సంకేతం

బంగ్లాదేశ్ భద్రతకు పాకిస్తాన్ అండ, భారత్‌కి స్పష్టమైన సంకేతం

హిందువులపై దాడులను ఖండించిన భారత్

హిందువులపై దాడులను ఖండించిన భారత్

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

ఆ సీఈఓ కు దండేసి దండం పెట్టాల్సిందే..ఎందుకో తెలుసా ?

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

చైనా లో కొత్త బుల్లెట్ రైలు 2 సెకన్లలోనే 700 కిలోమీటర్ల వేగం

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం
0:25

వరదలతో కాలిఫోర్నియా అస్తవ్యస్థం

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్
0:41

భద్రత కోసమే విష్ణువు విగ్రహాన్ని కూల్చాం..థాయ్ లాండ్

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా దాడులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

వైమానిక దళం ఏర్పాటుకు టీటీపీ ప్లాన్.. భయంలో అధికారులు

📢 For Advertisement Booking: 98481 12870