हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Indian Climber Dies: అనారోగ్యంతో ఎవరెస్టుపైనే మరణించిన భారతీయుడు

Vanipushpa
Indian Climber Dies: అనారోగ్యంతో ఎవరెస్టుపైనే మరణించిన భారతీయుడు

ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్(Everst) శిఖరంపై మరో పర్వతారోహకుడు ప్రాణాలు విడిచారు. ఎవరెస్ట్ శిఖరం నుంచి దిగుతుండగా ‘ఆల్టిట్యూడ్ సిక్‌నెస్’ లక్షణాలతో బాధపడుతూ భారత్‌(Bharath) లోని పశ్చిమ బెంగాల్‌(West Bengal)కు చెందిన 45 ఏళ్ల సుబ్రతా ఘోష్ (Subrathaa Goose)మరణించారు. ఆయన 8,848.86 మీటర్ల (29,032 అడుగులు) ఎత్తులో, ఎవరెస్టుకు సమీపంలో ఉన్న ప్రమాదకరమైన హిల్లరీ స్టెప్ ప్రాంతం దిగువ భాగంలో చనిపోయారు. ఈ క్లైంబింగ్ సీజన్‌(Climing Season)లో ఎవరెస్టుపై సంభవించిన రెండో మరణం ఇది అని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘కృష్ణనగర్-స్నోవీ ఎవరెస్ట్ ఎక్స్‌పెడిషన్ 2025’ పర్వతారోహణ సంఘం ఆధ్వర్యంలో సుబ్రతా ఘోష్ గత శనివారం(మే 10న) మధ్యాహ్నం 2 గంటలకు ఎవరెస్టుపైకి చేరుకున్నారు. అయితే అత్యంత ఎత్తులో ఉన్నందున, అక్కడి నుంచి దిగే క్రమంలో తీవ్ర అలసటకు గురయ్యారు. దీంతో ఇక పర్వతం నుంచి కిందికి దిగలేనని సుబ్రతా ఘోష్ చెప్పారు.

సుబ్రతా ఘోష్ ఎవరెస్టు నుంచి కిందికి దిగలేకపోయారు
‘కిందికి దిగండి’ అని షెర్పా గైడ్ చంపల్ తమాంగ్ పదేపదే చెప్పినా సుబ్రతా ఘోష్ తిరస్కరించారు. దీంతో చంపల్ తమాంగ్ గురువారం (మే 15న) రాత్రి ఒంటరిగా క్యాంప్ IVకు తిరిగి చేరుకున్నారు. సుబ్రతా ఘోష్ ఎవరెస్టు నుంచి కిందికి దిగలేకపోయారనే విషయాన్ని శుక్రవారం తెల్లవారుజామున అందరికీ తెలియజేశారు. సుబ్రతా ఘోష్ మృతదేహాన్ని ఎవరెస్టు బేస్ క్యాంప్‌నకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆయన మరణానికి అసలు కారణమేంటి? అనేది పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత తెలియనుంది.
ఫిలిప్పీన్స్‌‌కు చెందిన పర్వతారోహకుడు కూడా!
ఈ వారం ప్రారంభంలోనే ఫిలిప్పీన్స్‌‌కు చెందిన పర్వతారోహకుడు 45 ఏళ్ల ఫిలిప్ II శాంటియాగో ఎవరెస్టు శిఖరానికి కొంచెం దిగువన ఉన్న సౌత్ కోల్‌లో ఉన్న క్యాంప్ IVలో మరణించారు. ఆయన బుధవారం (మే 14న) క్యాంప్ IVకు చేరుకునే సమయానికి బాగా అలసిపోయారు. తన గుడారంలో విశ్రాంతి తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. సుబ్రతా ఘోష్, ఫిలిప్ II శాంటియాగో ఇద్దరూ స్నోవీ హారిజన్ ట్రెక్స్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాహస యాత్రలలో కలిసి పాల్గొన్నారు.
విజయవంతంగా ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్న 50 మంది
ఎవరెస్టులో 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న హిల్లరీ స్టెప్ ప్రాంతాన్ని డెత్ జోన్‌గా పిలుస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరెస్టు శిఖరానికి చేరుకుని, అక్కడి నుంచి తిరిగి రావడానికి ప్రయత్నించే పర్వతారోహకులకు హిల్లరీ స్టెప్ ప్రమాదకర మైలురాయిగా పరిణమిస్తోంది. ఈ క్లైంబింగ్ సీజన్‌లో నేపాల్ పర్యాటక శాఖ ఎవరెస్ట్‌ను ఎక్కడానికి 459 అనుమతులు మంజూరు చేసింది. 100 మందికిపైగా పర్వతారోహకులు తమ షెర్పా గైడ్‌లతో కలిసి ఇప్పటికే ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్నారు. ఈ వారంలోనే 50 మందికిపైగా పర్వతారోహకులు విజయవంతంగా శిఖరాన్ని అధిరోహించారు.

Read Also: Donald Trump :“భారత్, పాక్ వార్ నేనే ఆపించాను”..ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870