हिन्दी | Epaper
హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం పడవ బోల్తా.. ఏడుగురు మృతి రిసార్ట్ బార్ విషాదం.. 47 మంది సజీవ దహనం

Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత

sumalatha chinthakayala
Terror Attack : పాక్‌పై భారత్ ప్రతీకారం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. అటారీ-వాఘ సరిహద్దును మూసివేత

Terror Attack : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు, 1960లో పాకిస్థాన్‌తో చేసుకున్న “సింధు జలాల ఒప్పందం”ను రద్దు చేస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. అంతేకాకుండా, అటారీ-వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం తర్వాత ఈ కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.

పాక్‌పై భారత్ ప్రతీకారం సింధూ

అందుకే, పాకిస్థాన్‌పై కఠిన చర్యలు

విదేశాంగ కార్యదర్శి ఈ చర్యలను ప్రకటిస్తూ.. “పహల్‌గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే, పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని తెలిపారు. సింధు నది జలాల పంపిణీకి సంబంధించిన ఈ ఒప్పందం రద్దుతో, పాకిస్థాన్‌కు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

భారతదేశంలోకి పాకిస్థాన్ పౌరులకు అనుమతి లేదు

అంతేకాకుండా, పాకిస్థాన్ పౌరులను భారతదేశంలోకి అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యతో, ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలోని సిబ్బంది సంఖ్యను కూడా 55 నుండి 33కి తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో ఎటువంటి చర్చలు లేవు

ఈ నిర్ణయాలన్నీ పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా తీసుకున్నవేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలతో ఎటువంటి చర్చలు జరపబోమని భారతదేశం తేల్చి చెప్పింది. పాకిస్థాన్ తన వైఖరిని మార్చుకోకపోతే, భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.

Read Also: ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

క్రాంతి గౌడ్ తండ్రికి తిరిగి పోలీస్ ఉద్యోగం | 13 ఏళ్ల తర్వాత న్యాయం

దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

దాడులకు ముందు పెంటగాన్ సమీపంలో పిజ్జా ఆర్డర్లు పెరుగుతాయా?

భూమిపైకి ప్రతి 1000 సెకన్లలో కాస్మిక్ డస్ట్

భూమిపైకి ప్రతి 1000 సెకన్లలో కాస్మిక్ డస్ట్

పాకిస్తాన్ నుంచి తొలగిన అంతర్జాతీయ టెలికాం దిగ్గజం

పాకిస్తాన్ నుంచి తొలగిన అంతర్జాతీయ టెలికాం దిగ్గజం

అమెరికా బ్రాండ్ దుస్తులోనే చిక్కిన మదురో.. నైకీ జాకెట్ వైరల్

అమెరికా బ్రాండ్ దుస్తులోనే చిక్కిన మదురో.. నైకీ జాకెట్ వైరల్

ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి

ఉద్యోగులకు విప్రో షాక్.. ఆరుగంటల పని తప్పనిసరి

భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ

భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని భారీ ర్యాలీ

బాబోయ్! ఉగ్ర సంస్థలతో మైనర్ బాలుడు సంబంధాలు.. అరెస్టు

బాబోయ్! ఉగ్ర సంస్థలతో మైనర్ బాలుడు సంబంధాలు.. అరెస్టు

మదురో తరపున వాదించే లాయర్ ఈ కేసులో నెగ్గేనా?

మదురో తరపున వాదించే లాయర్ ఈ కేసులో నెగ్గేనా?

ట్రంప్ తో చర్చలు జరపలేదు: మచాడో

ట్రంప్ తో చర్చలు జరపలేదు: మచాడో

ఇరాన్ కు వెళ్లవద్దు..కేంద్రం సూచన

ఇరాన్ కు వెళ్లవద్దు..కేంద్రం సూచన

నేనేమీ మిలిట‌రీ వ్య‌క్తిని కాదు, కానీ యుద్ధం గురించి తెలుసు : కొలంబియా అధ్య‌క్షుడు

నేనేమీ మిలిట‌రీ వ్య‌క్తిని కాదు, కానీ యుద్ధం గురించి తెలుసు : కొలంబియా అధ్య‌క్షుడు

📢 For Advertisement Booking: 98481 12870