हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Afghanistan : అఫ్గాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

sumalatha chinthakayala
Afghanistan : అఫ్గాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ ప్రకంపనలు

Afghanistan : అఫ్గానిస్థాన్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం అఫ్గానిస్థాన్- తజకిస్థాన్ సరిహ్దదుల్లో భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ఉత్తరభారతదేశంలోని పలు చోట్ల స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. కశ్మీర్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం, శనివారం మధ్యాహ్నం 12:17 గంటలకు భూమికి 86 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం ఆఫానిస్థాన్-తజకిస్ న్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. టెక్టోనిక్ కదలికల కారణంగా భూకంపం వచ్చే ప్రాంతమని అధికారులు పేర్కొన్నారు.

అఫ్గాన్‌లో భూకంపం ఢిల్లీలోనూ ప్రకంపనలు

ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు

కశ్మీర్ వ్యాలీ, ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. దీంతో, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీస్తున్న విజువల్స్ వైరల్ గా మారాయి. శ్రీనగర్‌కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. “నేను ఆఫీసులో ఉన్నప్పుడు భూకంపం వచ్చింది. నా చెయిల్ షేక్ అయ్యింది. అయితే, తేలికపాటి ప్రకంపనలు మాత్రమే వచ్చాయి. ఈ ప్రాంతాల్లో భూకంపాలు సాధారణం” అని చెప్పాడు. ఇకపోతే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు వెలువడలేదు. మరోవైపు, బుధవారం ఉదయం అఫ్గాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.

Read Also:  ప్ర‌ధాని మోడీ సౌదీ అరేబియా ప‌ర్య‌ట‌న ఫిక్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870