हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

కోవిడ్ 19 వైరస్ ల్యాబ్ నుంచే లీకైందా?

Vanipushpa
కోవిడ్ 19 వైరస్ ల్యాబ్ నుంచే లీకైందా?

కరోనా వైరస్ ఎక్కడి నుంచి వ్యాపించిందనే విషయంపై అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ కొత్త అంచనాను వెలువరించింది. ఈ వైరస్ చైనా ప్రయోగశాల నుంచే బయటకు వచ్చి ఉండొచ్చని, జంతువుల నుంచి కాకపోవచ్చని వెల్లడించింది. అయితే ఈ అంచనాను పూర్తిగా విశ్వసించలేమని కూడా సీఐఏ హెచ్చరించింది. జంతువుల నుంచి కాక, పరిశోధనల మూలంగానే కోవిడ్ 19 మహమ్మారి బయటకు వచ్చినట్టు తమకున్న సమాచారమని ఒక ప్రతినిధి తెలిపారు.

డోనల్డ్ ట్రంప్ నియమించిన సీఐఏ కొత్త డైరక్టర్‌ జాన్ ర్యాట్‌క్లిఫ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వెల్లడించిన మొదటి విషయం ఇదే. వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే కోవిడ్ 19 లీకై ఉండొచ్చనే వాదనకు ర్యాట్‌క్లిఫ్ ఎప్పటి నుంచో అనుకూలంగా ఉన్నారు. ట్రంప్ తొలిపాలనా కాలంలో ఆయన నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరక్టర్ ‌గా పనిచేశారు. మొదటి కోవిడ్ కేసులు నమోదైన హుయానన్ మాంసం మార్కెట్ ఈ ఇనిస్టిట్యూట్‌కు కేవలం 40 నిమిషాల ప్రయాణ దూరంలో వుందని అన్నారు.

‘సీఐఏ చురుకుగా లేదు’
బ్రెయిట్ బార్ట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వైరస్ పుట్టుకపై సీఐఏ తటస్థ అభిప్రాయాలను వదులుకోవాలని, కచ్చితమైన పక్షాన్ని తీసుకొని చురుకుగా పని చేయాలని కోరుకుంటున్నట్లు ర్యాట్‌క్లిఫ్ తెలిపారు. ‘అమెరికాకు అనేకానేక విషయాల్లో చైనా నుంచి పొంచి ఉన్న ముప్పు మీద దృష్టి సారించాలని నేను ఇప్పటికే పలు సార్లు చర్చించాను. కొన్ని మిలియన్ల అమెరికన్లు తమ ప్రాణాలు కోల్పోడానికి గల కారణం తెలియాలి, ఈ విషయంపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోవిడ్ మూలాలను కనుక్కునేందుకు చురుకుగా ఎందుకు పని చేయడంలేదు? ఇది నేను ఒక్క రోజులో చెయ్యగలిగే పని’ అని ర్యాట్‌క్లిఫ్ అన్నారు.కానీ కొత్తగా విడుదల చేసిన ఈ నివేదికలోని సమాచారం తాజాగా కనుగొన్నది కాదని యూఎస్ అధికారులు వెల్లడించారు. కోవిడ్ -19 ల్యాబ్‌ నుంచి లీకైందనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. ఇది ల్యాబ్‌ నుంచి లీకైందనే విషయంపై శాస్త్రవేత్తలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ వాదనను నమ్మేందుకు తగిన ఆధారాలు లేవని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అమెరికా తమపై చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగా ఈ ల్యాబ్ థియరీని సృష్టించిందని గతంలో చైనా ప్రభుత్వం ఆరోపించింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870