हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

Vanipushpa
Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని బ్రిక్స్ (BRICS) దేశాలు పునరుద్ఘాటించాయి. బ్రెజిల్‌(Brizil)లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా భారత్, బ్రెజిల్​(India, Brizil)కు ఐక్యరాజ్యసమితి(UNO)లో ముఖ్యంగా భద్రతా మండలిలో మరింత ప్రాధాన్యం కలిగి ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ ప్రతిపాదనకు చైనా, రష్యా(china, Russia)లు తమ మద్దతుగా నిలిచాయి. “భద్రతా మండలిని మరింత ప్రజాస్వామ్యవంతమైన, సమర్థవంతమైనదిగా మారాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాం” అని ఉమ్మడి ప్రకటనలో బ్రిక్స్ దేశాలు పేర్కొన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలకు సభ్యత్వంలో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలని బ్రిక్స్ అభిప్రాయపడింది.

శాశ్వత సభ్యత్వం కోసం!
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా ఏళ్లుగా వేచి చూస్తోంది. ఇప్పటికే భారత్​కు సభ్య దేశాలు మద్దతు తెలిపాయి. ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రకటనలో చైనా స్వయంగా శాశ్వత సభ్యదేశంగా ఉండేందుకు భారత్‌కు మద్దతు ఇవ్వడం విశేషం. ఈసారి బ్రిక్స్ సదస్సు బ్రెజిల్ అధ్యక్షతన జరుగుతోంది.

Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు
Brics: భద్రతా మండలిలో భారత్ పాత్ర పెంచాల్సిందే: బ్రిక్స్ దేశాలు

ఆంక్షలపై బ్రిక్స్ ఆందోళన
ప్రపంచ వాణిజ్యంలో ఏకపక్ష ఆంక్షలు, అధిక టారిఫ్‌లు, రక్షణాత్మక చర్యలపై బ్రిక్స్ సభ్య దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓ ప్రాథమిక నిబంధనలు ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్న చర్యలు సరఫరా గొలుసులను ప్రభావితం చేసి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అన్యాయం చేస్తున్నాయని పేర్కొన్నాయి. WTO కేంద్రంగా ఉన్న పారదర్శకమైన, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను మేము బలోపేతం చేయాలనుకుంటున్నామని సభ్య దేశాలు ఉమ్మడి ప్రకటనలో చెప్పాయి. అలాగే, యూఎన్ఎస్​సీ ఆమోదించని ఏకపక్ష ఆర్థిక ఆంక్షలు మానవహక్కులకు భంగం కలిగిస్తున్నాయని బ్రిక్స్ నాయకులు అన్నారు. అలాంటి ఆంక్షలు పేద దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు.

21వ శతాబ్దం సాఫ్ట్‌వేర్‌ను 20వ శతాబ్దపు టైప్‌రైటర్‌పై నడపలేం: మోదీ
ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విస్తరణతో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యం బ్రిక్స్ కు ఉందని భారత ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను కూడా సంస్కరించాలని పిలుపినిచ్చారు. ఏఐ కాలంలో ప్రతి వారం టెక్నాలజీ మారుతున్నదని చెప్పారు. 80 ఏళ్లుగా మారని గ్లోబల్ సంస్థలు అనుసంధానాన్ని కోల్పోతున్నాయని పరోక్షంగా భద్రతా మండలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మిలిటరీ ఖర్చులపై అసంతృప్తి
బ్రిక్స్ దేశాలు ప్రపంచంలో మిలిటరీ ఖర్చులు పెరగడం, విభజన ధోరణి పెరగడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అభివృద్ధి అవసరాలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల పేద దేశాలు మరింత వెనుకబడతాయని హెచ్చరించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మిలిటరీ ఖర్చులు, విభజన ధోరణిపై బ్రిక్స్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అవసరాలకు తగిన నిధులు కేటాయించడంలో ఎక్కడో లోపం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధి అవసరాలపై నిధులు తగ్గుతున్నాయని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత బలోపేతానికి రాజకీయ-శాస్త్రీయ పరిష్కారాలపై దృష్టి పెట్టాలని బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి.

Read Also: hindi.vaartha.com

Read Also: Masood Azar: పాకిస్థాన్‌కు మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడో

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

నిందితులకు బెయిల్ తిర‌స్క‌రించిన పాటియాలా కోర్టు

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

పబ్‌లు, క్లబ్బుల్లో దాడులకు ఉగ్రసంస్థ యత్నం..నిఘా వర్గాల హెచ్చరిక

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

భారత్-బ్రెజిల్ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం!

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 21 నుండి మార్చి 02 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

IEEPA చట్టం అంటే ఏమిటి?..ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

భారత్‌ రానున్న పాప్​ సంచలనం షకీరా

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ఎట్టకేలకు కోతి పిల్ల పంచ్ కథ సుఖాంతం..

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు!

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

📢 For Advertisement Booking: 98481 12870