हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Ship: మయన్మార్‌లో పడవ ప్రమాదంలో 427 మంది మృతి?

Vanipushpa
Ship: మయన్మార్‌లో పడవ ప్రమాదంలో 427 మంది మృతి?

మయన్మార్(Myanmar) తీరంలో రెండు ఓడలు మునిగిపోవడం(Drowned in Two Shipwrecks) తో తీవ్ర విషాధకర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా మే 9, 10వ తేదీల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదాల వల్ల మొత్తంగా 427 మంది చనిపోయారు. అయితే మే 9వ తేదీ రోజుల జరిగిన ప్రమాదంలో 267 మందివో 66 మంది ప్రాణాలతో బయట పడగా.. 10వ తేదీ జరిగిన ప్రమాదంలో 21 మంది మాత్రమే బతికారు. మిగతా వాళ్లంతా అదే సముద్రంలో మునిగి కన్నుమూశారు. అయితే తాజాగా దీనిపై ఐక్యరాజ్య సమితి(UNO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం నిర్ధరణ అయితే సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాధకర ఘటనగా మిగిలిపోతుందని తెలిపింది.

Ship: మయన్మార్‌లో పడవ ప్రమాదంలో 427 మంది మృతి?
Ship: మయన్మార్‌లో పడవ ప్రమాదంలో 427 మంది మృతి?

బంగ్లాదేశ్‌కు తరలిపోతున్న లక్షలాది రోహింగ్యాలు
వాస్తవానికి రోహింగ్యాలు మయన్మార్‌లో నివసిస్తుంటారు. అయితే సైన్యం చేస్తున్న మారణ హోమం నుంచి తప్పించుకోవడానికి లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్‌కు తరలిపోయారు. పిల్లా, జెల్లల్ని వెంట పెట్టుకుని సరిహద్దులు దాటి కాయాకష్టం చేసుకుంటూ బతుకుతున్నారు. గతేడాది సైనిక తిరుగుబాటు తర్వాత రోహింగ్యాల వలసలు మరింతగా పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలు పూర్తిగా నిండిపోయాయి. అక్కడ కూడా పరిస్థితులు తీవ్రంగా క్షిణించగా.. అనేక మంది అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులను తీసుకుని ప్రమాదకర మార్గాల వెంట దేశం వీడుతున్నారు.
సముద్ర ప్రయాణాల ద్వారా మరణిస్తున్నారు
ముఖ్యంగా సముద్ర ప్రయాణాల ద్వారా వేరే ప్రాంతాలకు పయనిస్తున్నారు. ఈసమయంలో పెద్ద ఎత్తున ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా మే 9వ తేదీన 267 మంది రోహింగ్యాలు ఓ ఓడ ద్వారా వేరే ప్రాంతానికి వెళ్లబోయారు. కానీ సముద్రం మధ్యలోకి వెళ్లాకా.. అలలు ఎక్కువై ఓడ ప్రమాదానికి గురైంది. దీంతో ఇందులో ఉన్న వాళ్లంతా నీట మునిగారు. కేవలం 66 మంది మాత్రమే ప్రాణాలతో బయట పడ్డారు.

ఐక్యరాజ్య సమితి ఆందోళన

ఆ తర్వాత రోజే 247 మంది మరో ఓడలో పయనమయ్యారు. ఇది కూడా ప్రమాదానికి గురి కాగా.. 21 మంది మాత్రమే బయటపడ్డారు. మిగతా వారంతా నీళ్లలోనే మునిగి చనిపోయారు.
అయితే తాజాగా దీనిపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. రెండు ఓడలు మునిగి 427 మంది రోహింగ్యాలు చనిపోయారని చెప్పింది. ఈ విషయం ఇంకా నిర్ధరణ కాలేదని.. కానీ ఇదే నిజమని తేలితే మాత్రం సముద్రంలో చోటు చేసుకున్న అత్యంత విషాధకర ఘటనగా ఇది మిగిలిపోతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఓడల ప్రమాదానికి గల కారణాలను ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తున్నట్లు చెప్పింది. ఈ ఘటన మానవ సమాజానికి ఒక విపరీత హెచ్చరిక. వలసలు, శరణార్థుల జీవితం, మానవ హక్కుల పరిరక్షణ అనే అంశాలపై ప్రపంచం తన బాధ్యతను మరువకూడదు. ఇది కేవలం సంఖ్యల గురించి కాదు – ప్రతి నెంబర్ వెనక ఒక జీవితం ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక కల ఉంది.

Read Also: Tech Companies: టెక్‌ సంస్థలో వేలాది మందిపై వేటు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870