हिन्दी | Epaper
ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి

Vanipushpa
Bangladesh: బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి

బంగ్లాదేశ్‌లో అధికారం చేతులు మారినప్పటి నుంచి ఆ దేశంతో సంబంధాలు భారత్‌కు కాస్త ఇబ్బందిగానే ఉంటున్నాయి. గత ఏడాది ఆగస్టులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటు తర్వాత బంగ్లాదేశ్ అప్పటి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోవాల్సివచ్చింది. అప్పటికి 15ఏళ్లుగా షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను పరిపాలిస్తున్నారు. ఆమె దేశం వీడిన తర్వాత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉన్నారు. షేక్ హసీనా పదవీకాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య బలమైన సంబంధాలుండేవి. కానీ, గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి.
తీవ్ర ఉద్రిక్తతను పెంచిన నిర్ణయాలు
భారత్ నుంచి పోర్టుల ద్వారా నూలు (ఉన్ని లేదా పత్తి దారాలు) దిగుమతిని ఇటీవల బంగ్లాదేశ్ నిలిపివేసింది. బంగ్లాదేశ్ జాతీయ రెవెన్యూ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్‌లోని బెనాపోల్, భోమారా, సోనమస్జిద్, బంగ్లాబంధ, బురిమారి ఓడరేవులలో అమలవుతోంది. బంగ్లాదేశ్‌కు భారత్ నుంచి నూలు దిగుమతి అయ్యే పోర్టులు ఇవే. భారత విమానాశ్రయాలు, పోర్టుల ద్వారా భారతీయ వస్తువుల ఎగుమతులతో పాటు బంగ్లాదేశ్ ఎగుమతులకు వీలుకల్పించే ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని కొద్దిరోజుల క్రితం భారత్ ఉపసంహరించుకుంది. రద్దీ భారీగా ఉండడం దీనికి కారణమని భారత్ తెలిపింది.

బంగ్లాదేశ్‌లో అధికారం మార్పులతో భారత్‌కు కొత్త తలనొప్పి

భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై రణధీర్ జైస్వాల్‌ స్పందన
” బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాన్ని ఏర్పరచుకోవాలని భారత్ కోరుకుంటోంది. ప్రజాస్వామ్య, సమ్మిళిత, సంపన్న బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఉన్నాం. ఓడరేవులు, విమానాశ్రయాలలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్‌షిప్‌మెంట్ సౌకర్యాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించాం. అయితే మేం ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చిన పరిణామాలను కూడా గమనించాలని కోరుతున్నాను” అని గురువారం( ఏప్రిల్ 17) భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై స్పందిస్తూ అన్నారు.
ఇటీవల చైనా వెళ్లిన ముహమ్మద్ యూనస్ అక్కడ చేసిన ఒక ప్రకటన వివాదాస్పదమయింది. ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాలను బంగ్లాదేశ్‌ ల్యాండ్‌లాక్ (చుట్టుముట్టడం) చేసిందని, ఈ ప్రాంతంలో సముద్రానికి ఏకైక సంరక్షణగా బంగ్లాదేశ్ మాత్రమే ఉందని, అక్కడ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు. “రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కలుషితం చేసే ప్రకటనలు చేయవద్దు” అని యూనస్‌తో మోదీ చెప్పారని బ్యాంకాక్‌లో ఇద్దరు నేతల చర్చల తర్వాత భారత ప్రభుత్వం తెలిపింది. చైనాలో యూనస్ చేసిన ప్రకటనను ఉద్దేశించే భారత్ ఈ విషయం చెప్పింది.
భారత భద్రతకు ఆందోళన
ఇది జరుగుతుండగానే భారత సరిహద్దుకు చాలా దగ్గరగా ఉండే లాల్‌మోనిర్హాట్ వైమానిక స్థావరాన్ని చైనా, పాకిస్తాన్ సాయంతో బంగ్లాదేశ్ పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఇది భారత భద్రతకు ఆందోళన కలిగించే అంశం. ముహమ్మద్ యూనస్ చైనా పర్యటన సందర్భంగా ఈ వైమానిక స్థావరం గురించి చర్చించారని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ తెలిపింది. ఈ ప్రణాళికలో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉందని వార్తలు వచ్చాయి.

ముహమ్మద్ యూనస్ ఏమంటున్నారు?
భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంతగా క్షీణించాయన్న చర్చ కూడా ఊపందుకుంది. భారత్‌తో సంబంధాల గురించి ముహమ్మద్ యూనస్ కొన్ని వారాల కిందట బీబీసీ బంగ్లాతో మాట్లాడారు. “మా సంబంధాలు ఏ విధంగానూ క్షీణించలేదు. రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అవి భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయి. భారత్, బంగ్లాదేశ్ చాలా దగ్గరి దేశాలు. ఒకదేశంపై మరొకటి చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాయి. చారిత్రకంగా, రాజకీయంగా, ఆర్థికంగా మాకు చాలా దగ్గర సంబంధాలున్నాయి. వాటినుంచి పక్కకు వెళ్లలేం.” అని అన్నారు.

Read Also: Florida University: ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

బంగ్లాదేశ్ రాజకీయ అస్థిరత మధ్య భారత హై కమిషనర్ నివాసంపై దాడి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

భారత్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు జపాన్ బ్యాంకులు ఆసక్తి

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

భారత్‌ పట్ల ద్వేషం..హాడీ మృతి.. ఇంతకీ ఎవరు ఈయన?

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

ఏఐ వీడియోలను సులభంగా గుర్తించండి

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..
1:06

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి పై అమానుష హత్య..

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

భారతీయ శరణార్థులను వెనక్కి పంపించేస్తున్న యూరప్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి
0:52

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

ఓమాన్ అత్యున్నత గౌరవం అందుకున్న మోదీ, 29వ అంతర్జాతీయ అవార్డు…

📢 For Advertisement Booking: 98481 12870