हिन्दी | Epaper
టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే ఫైగ్లిన్

Vanipushpa
Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే ఫైగ్లిన్

ఇజ్రాయెల్-హమాస్(Israel మధ్య జరుగుతున్న యుద్ధంతో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్(Israel) రాత్రి, పగలు అనే తేడా లేకుండా చేస్తున్న డ్రోన్ దాడుల్లో గాజా(Gaza)లోని చిన్న పిల్లలు, మహిళలు సహా అమాయక ప్రజలంతా చనిపోతున్నారు. వేలాది మంది నిరాశ్రయులు అవుతున్నారు. తినడానికి తిండి, ఉండటానికి గూడు లేక నిత్యం నరకం చూస్తున్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారో కూడా తెలియక.. రక్తపు మడగులు, శవాల దిబ్బల మధ్యే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
శిథిలాల దిబ్బగా గాజా
ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు మరీ తీవ్రంగా ఉండటంతో గాజా శిథిలాల దిబ్బగా మారిపోయింది. ఇజ్రాయెల్ దాడుల పట్ల ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఐరాస కూడా స్పందించింది. గాజాలో ఏమాత్రం మానవతా సాయం కొనసాగడం లేదని.. ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడ 48 గంటల్లోనే 14 వేల మంది వరకు చిన్న పిల్లలు చనిపోతారని హెచ్చరికలు జాపీ చేసింది. వారిని కాపాడుకునేందుకు 100 ట్రక్కుల మానవతా సాయాన్ని పంపాలని ఆదేశాలిచ్చింది. కానీ ఇదేమీ పట్టించుకోని ఇజ్రాయెల్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా మోషే ఫైగ్లిన్ అనే నాయకుడు గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే అంటూ వ్యాఖ్యానించారు.

Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే
Gaza: గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువే: మోషే

తమ శత్రువు హమాస్ అలాగే దాని మిలిటరీ వింగ్ మాత్రమే కాదని, గాజాలోని ప్రతి చిన్నారీ తమకు శత్రువేనంటూ వ్యాఖ్యానించారు. గాజాను పూర్తిగా ఆక్రమించుకుని అక్కడే స్థిరపడాలని అన్నారు. గాజాలో ఒక్క బిడ్డ కూడా మిగలదని, దానికి మించి మరో విజయం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపై కొన్ని రోజుల క్రితమే ఆ దేశ విశ్రాంత చీఫ్ మండిపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు చిన్నారులను చంపడం హాబీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ చీఫ్ యాయిర్ గొలాన్. ఈ క్రమంలోనే మోషే ఫైగ్లిన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం..
2023 అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ పోరులో 53 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక యంత్రాంగం తెలిపింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చర్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలను బ్రిటన్ నిలిపి వేసింది. మార్చి 2 నుంచి గాజాలోకి మానవతా సహాయాన్ని నెతన్యాహూ ప్రభుత్వం ఆపి వేసింది. మిత్ర దేశాల నుంచి దౌత్యపరంగా వచ్చిన ఒత్తిడితో పరిమిత మానవతా సాయానికి ఇటీవల నెతన్యాహూ అంగీకరించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో గత నాలుగు రోజుల్లోనే ఏకంగా 600 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఫీల్డ్ హాస్పిటల్స్ అధిపతి డాక్టర్ మార్వాన్ అల్-హామ్స్ తెలిపారు. ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది మంది గాయపడ్డారు. చాలా మంది వికలాంగులుగా మారారు. మరోవైపు తమ దేశీయులను హమాస్ బందీలుగా తీసుకుందని, వారిని విడిచిపెట్టేంత వరకు తమ పోరు ఆపేది లేదని నెతన్యాహూ చెబుతున్నారు.

Read Also: New Orleans Archdiocese: లైంగిక వేధింపుల బాధితులకు $180 మిలియన్ల పరిహారం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

స్నేహితురాలితో పాడ్ కాస్ట్లో ఎఫ్ బీఐ డైరెక్టర్ .. విమర్శల వెల్లువ

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

నాన్నను ఇక చూడలేమేమో..ఇమ్రాన్ ఖాన్ కుమారుడు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

భారత్-జోర్డాన్ లమధ్య కుదిరిన కీలక ఒప్పందాలు

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

రాడికల్ ఇస్లామిజం ప్రపంచానికి పెను ముప్పు: ట్రంప్

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

వెనిజులా ఆయిల్ ట్యాంకర్ల దిగ్బంధానికి ట్రంప్ ఆదేశం

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

తల్లిదండ్రులను హతమార్చిన కేసులో రాబ్ రైనర్ కుమారురు అరెస్టు

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

ఎలాన్ మస్క్ డేటా సెంటర్ పక్కనే జీవితం నరకం.. స్థానికుల ఆవేదన

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

వెనిజువెలాపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలు…

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

కెనడా బయట జన్మించినా పౌరసత్వం షూరూ

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తి కోసం కేంద్రం భారీ పథకం

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ!

📢 For Advertisement Booking: 98481 12870