cement blocks on railway tr

ట్రాక్ పై సిమెంట్ దిమ్మె.. ఢీకొట్టిన రైలు

ఇటీవల రైలు ప్రమాదాలకు భారీగా కుట్రలు చేస్తున్నారు. కావాలని చేస్తున్నారో..ఆకతాయితనం తో చేస్తున్నారో కానీ దీనివల్ల రైలు ప్రయాణికులు భయపడుతూ ప్రయాణం చేస్తున్నారు. రైలు ట్రాక్ లపై గ్యాస్ సిలిండర్ లు పెట్టడం , ఇనుప రాడ్లు పెట్టడం , భారీ సిమెంట్ స్థంబాలు పెట్టడం చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు జరుగుతూ వస్తున్నాయి.

తాజాగా యూపీ రాయ్బిరేలీలోని లక్ష్మణ్పూర్లో రైల్వే ట్రాక్ మీద సిమెంట్ దిమ్మెను ఉంచడంతో గూడ్స్ రైలు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పొలంలో ఉంచిన దిమ్మెను దుండగులు ట్రాక్పైకి లాగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Related Posts
Myanmar Earthquake: మయన్మార్‌ లో 694 మంది మృతి భారత్ భారీ సాయం
Myanmar Earthquake: మయన్మార్‌ లో 694 మంది మృతి భారత్ భారీ సాయం

మయన్మార్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తాజా ప్రకటనలో వెల్లడించింది. భూకంపం రావడంతో ఒక్కసారిగా Read more

సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన ఎంపీ అర్వింద్ !
MP Arvind invites CM Revanth Reddy to join BJP!

హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి Read more

జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం..!
Special invitation to women for Janasena formation meeting.

అమరావతి: పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ఘనంగా నిర్వహించనున్న 12వ ఆవిర్భావ సభకు మహిళలను ఆహ్వానించేందుకు వినూత్న కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ వెళ్లి బొట్టు Read more

Kunaneni Sambasiva Rao : చంద్రబాబుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు
Kunaneni Sambasiva Rao చంద్రబాబుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు

Kunaneni Sambasiva Rao : చంద్రబాబుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ Read more