cement blocks on railway tr

ట్రాక్ పై సిమెంట్ దిమ్మె.. ఢీకొట్టిన రైలు

ఇటీవల రైలు ప్రమాదాలకు భారీగా కుట్రలు చేస్తున్నారు. కావాలని చేస్తున్నారో..ఆకతాయితనం తో చేస్తున్నారో కానీ దీనివల్ల రైలు ప్రయాణికులు భయపడుతూ ప్రయాణం చేస్తున్నారు. రైలు ట్రాక్ లపై గ్యాస్ సిలిండర్ లు పెట్టడం , ఇనుప రాడ్లు పెట్టడం , భారీ సిమెంట్ స్థంబాలు పెట్టడం చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు జరుగుతూ వస్తున్నాయి.

తాజాగా యూపీ రాయ్బిరేలీలోని లక్ష్మణ్పూర్లో రైల్వే ట్రాక్ మీద సిమెంట్ దిమ్మెను ఉంచడంతో గూడ్స్ రైలు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పొలంలో ఉంచిన దిమ్మెను దుండగులు ట్రాక్పైకి లాగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

Related Posts
సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గన్‌ఫైర్‌కి గురి
southwest airlines

అమెరికాలోని డల్లాస్, టెక్సాస్ నుండి ఇండియానా రాష్ట్రంలోని ఇండియానపోలిస్‌కు ప్రయాణిస్తున్న సౌత్వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానం గురువారం రాత్రి గన్‌ఫైర్‌కి గురైంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 8:30 Read more

దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్..
illegal mining

దక్షిణాఫ్రికాలో స్టిల్‌ఫాంటేన్ ప్రాంతంలోని ఒక మూసివేసిన మైనింగ్ షాఫ్ట్ నుండి గత 24 గంటలలో ఆరుగురు అక్రమ మైనర్ల శవాలను కనుగొన్నారు. ఇంకా సుమారు 100 మంది Read more

సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై వేటు వేసిన కూటమి ప్రభుత్వం
AP Ex CID Chief Sanjay Susp

ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. తాజాగా ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా Read more

బస్సును ఢీకొట్టిన వ్యాన్‌.. 9 మంది మృతి
bus accident

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆ వాహనంలోని 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *