हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Underworld Don: అండర్ వరల్డ్ డాన్ కొడుకు రిక్కీ రాయ్‌పై హత్యాయత్నం

Vanipushpa
Underworld Don: అండర్ వరల్డ్ డాన్ కొడుకు రిక్కీ రాయ్‌పై హత్యాయత్నం

కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాజీ అండర్‌వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కుమారుడు రిక్కీ రాయ్‌పై శుక్రవారం పట్టపగలే కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బిడదిలోని తన నివాసం నుంచి బెంగళూరుకు బయలుదేరిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వాహనంపై కాల్పులకు తెగబడిన దుండగులు
వివరాల్లోకి వెళితే, శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో రిక్కీ రాయ్ తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వాహనంలో డ్రైవర్, గన్‌మెన్‌తో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. సాధారణంగా తానే స్వయంగా కారు నడిపే రిక్కీ రాయ్, ఈసారి మాత్రం వెనుక సీట్లో కూర్చున్నారు. ఆయన వాహనం బిడదిలోని ఇంటి కాంపౌండ్ దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం.

అండర్ వరల్డ్ డాన్ కొడుకు రిక్కీ రాయ్‌పై హత్యాయత్నం

చేతికి బుల్లెట్ గాయాలు
ఈ కాల్పుల్లో రిక్కీ రాయ్ ముక్కుకు, చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మరో ఆసుపత్రికి రిక్కీ రాయ్‌ను తరలించినట్లు తెలుస్తోంది.
పోలీసు ఉన్నతాధికారులు సంఘటను సమీక్షించారు
కాల్పుల ఘటన గురించి తెలియగానే రామనగర ఎస్పీ శ్రీనివాస్ గౌడ, డీఎస్పీ శ్రీనివాస్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుండగులు ఎవరు? కాల్పులకు కారణం ఏంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి జరిగినప్పుడు రిక్కీ రాయ్ వెనుక సీట్లో కూర్చోవడం, సాధారణంగా ఆయనే డ్రైవింగ్ చేస్తారన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.

Read Also: Canada: కెనడాలో బుల్లెట్ తగలడంతో భారతీయ విద్యార్థి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870