हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Visakhapatnam Stadium: స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొల‌గించ‌డంతో వైసీపీ నేతల ధర్నా

Sharanya
Visakhapatnam Stadium: స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొల‌గించ‌డంతో వైసీపీ నేతల ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పేరు నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) పేరు తొలగింపు వివాదాస్పదంగా మారింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వైసీపీ నేతలు, వైఎస్ఆర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తిరిగి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

133.3.jpg

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వైఎస్ఆర్ పేరును నిలిపివేయడం కంటే రాజకీయ కారణాలే ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చిన ప్రభుత్వం, తాడిగడప మున్సిపాలిటీ, విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్పేరును తొలగించింది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి.

వైసీపీ నేతల నిరసన – వైజాగ్ స్టేడియం వద్ద ఆందోళన

ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని మధురవాడ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ-వైఎస్ఆర్ పేరు తొలగించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజల మనసుల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారు అని అన్నారు. పేరు తొలగించినంత మాత్రాన వైఎస్ఆర్ సాధించిన మేలు చెరగదు. ఇది కేవలం రాజకీయ కక్షసాధింపు అని నేతలు ఆరోపించారు. స్టేడియానికి తిరిగి వైఎస్ఆర్ పేరును పెట్టకపోతే, రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేస్తాం అని హెచ్చరించారు.

ఈ వివాదంపై అధికార కూటమి నేతలు స్పందిస్తూ, ప్రత్యేక కారణం లేకుండానే స్టేడియానికి పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి రాజకీయ కోణం లేదని తెలిపారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం దీన్ని వైఎస్ఆర్ లెగసీని పూర్తిగా మర్చిపోయే కుట్రగా అభివర్ణిస్తున్నారు. తాజా పరిణామాలపై టీడీపీ నేతలు, జనసేన పార్టీ నాయకులు మౌనంగా ఉండగా, వైసీపీ మాత్రం తన నిరసనలను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 24, 30 తేదీల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో అల్లర్లను అరికట్టేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, నిరసనలు కొనసాగుతాయా? లేదా మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870