हिन्दी | Epaper
నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Sharanya
Andhrapradesh: ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మంచి వార్త వచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగుల GLI, GPF బకాయిలను వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 11:30 గంటల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్లలోకి బకాయిల డబ్బులు జమవుతుండగా, మొత్తం రూ. 6,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

379541 good news for telangana govt employees working in ap

ఈ నిధుల విడుదలకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం నుంచి బుధవారం వరకు మొత్తం పూర్తిస్థాయిలో ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు కూడా ధృవీకరించారు. తమకు బకాయిలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కు, సీఎస్ విజయానంద్‌కు ఉద్యోగ సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు నిర్ణయం

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలు, బకాయిల చెల్లింపులు ఆలస్యమైన విషయం తెలిసిందే. అనేక ఉద్యోగ సంఘాలు జేఏసీ నేతృత్వంలో నిరసనలు వ్యక్తం చేసినా, ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. అయితే, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఈ మేరకు గతవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల బకాయిలు తక్షణమే చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సీపీఎస్, ఏపీజీఏఐ కింద రూ.6,200 కోట్లు విడుదల చేయడానికి ఆర్థికశాఖ లైన్ క్లియర్ చేయగా, ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఈ విడుదలకు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులు స్పందిస్తూ, గత ప్రభుత్వం తీసుకున్న వైఖరి వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. జేఏసీ ఛైర్మన్ కేవీ శివారెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు విసిగిపోయారు. అందుకే ఎన్నికల్లో వారిని సాగనంపారు అని పేర్కొన్నారు. జనవరి 2024లో కూడా ప్రభుత్వం రూ.1,033 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో రూ.6,200 కోట్లు విడుదల చేయడం ద్వారా, ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ డబ్బులు లభిస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగుల ప్రమోషన్ల అంశంపై కూడా చర్చించారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ క్యాడర్లలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎంపీడీవోలను నేరుగా నియమించే విధానాన్ని రద్దు చేసి, పరిపాలన అధికారులకు 50% ఖాళీలు కేటాయించాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జీతాలు ముందుగానే జమ చేయడం మరో ముఖ్యమైన పరిణామం. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు ఒకవైపు సాగుతుండగా, మరోవైపు శిక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమైన ఉద్యోగుల జీతాల కూడా ముందుగానే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి – కిషన్

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

నువ్వు మీ పెద్ద నాయకుడివేమో ..బయట కాదు జగన్ పై బాబు సెటైర్లు

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా తీరంలో వేదాంత ఆన్షార్ బావులకు గ్రీన్ సిగ్నల్

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

2025–26లో బీసీ విద్యార్థులకు ₹90.50 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరు

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
1:07

విశాఖ వద్ద ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

పుంగనూరులో కూటమి పాలనపై పెద్దిరెడ్డి విమర్శల వర్షం

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

సోషల్ మీడియా దుర్వినియోగంపై చంద్రబాబు హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. మోసపోయిన యువతి‌

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

బీసీ స్కాలర్‌షిప్‌లకు రూ.90.50 కోట్లు మంజూరు

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన
0:34

పురుగుల అన్నంతో విద్యార్థుల నిరసన

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

పెరిగిన చికెన్, కోడిగుడ్ల ధరలు

📢 For Advertisement Booking: 98481 12870