हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

CPS: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Sharanya
CPS: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆర్థిక చర్యల ద్వారా, సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న మ్యాచింగ్ గ్రాంట్‌ను ఒక్కసారిగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో, నాలుగు లక్షలకు పైగా CPS ఉద్యోగులకు మేలు జరగనుంది.

సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

సీపీఎస్ ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్

ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల విషయంలో పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా, సీపీఎస్ ఉద్యోగుల ఫ్రాన్ ఖాతాల్లోకి ₹2,300 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్‌ను ప్రభుత్వం జమ చేసింది. ఇది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 5 నెలల బకాయిలతో పాటు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌లో ఉన్న 9 నెలల గ్రాంట్‌ను కూడా కలిపి చెల్లించింది. ఇప్పటికే జనవరిలో ₹1,033 కోట్ల బకాయిలు చెల్లించిన ప్రభుత్వం, ఇప్పుడు మరో ₹6,200 కోట్లను విడుదల చేసింది. ఇందులో జీపీఎఫ్ (GPF), ఏపీజీఏఐ (APGLI) పథకాల కింద కూడా పెండింగ్‌లో ఉన్న బకాయిలను మంజూరు చేసింది. సీపీఎస్ ఉద్యోగులు ఎప్పుడూ తమ మ్యాచింగ్ గ్రాంట్‌ను 12 నెలలు ఆలస్యంగా అందుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఫిబ్రవరి వరకు బకాయిలను ఖాతాల్లోకి జమ చేయడంతో ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించి మెయిల్స్ రావడంతో, వారు తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఒకేసారి ₹2,300 కోట్ల చెల్లింపులు జరిగే అంశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం- 5 నెలల పెండింగ్ బకాయిలను విడుదల, 9 నెలల మ్యాచింగ్ గ్రాంట్ జమ, మొత్తం ₹2,300 కోట్లు CPS ఉద్యోగుల ఖాతాల్లోకి CPS ఉద్యోగులు కొన్నేళ్లుగా పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై పోరాటం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో, అధికార కూటమి నేతలు CPS విధానాన్ని సమీక్షించి పాత పెన్షన్ పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు దీనిపై స్పష్టమైన ప్రకటన రాలేదు. ఉద్యోగ సంఘాల నేతలు త్వరలోనే DA బకాయిల చెల్లింపులు కూడా జరుగుతాయని ఆశిస్తున్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణపై త్వరలోనే ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని, ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

CPS ఉద్యోగుల కోసం తీసుకున్న తాజా నిర్ణయాలు:

₹2,300 కోట్లు CPS ఫ్రాన్ ఖాతాల్లోకి విడుదల, 9 నెలల పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ చెల్లింపు, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద మొత్తం ₹6,200 కోట్లు విడుదల, DA పెండింగ్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వానికి ఉద్యోగుల విజ్ఞప్తి, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా సీపీఎస్ ఉద్యోగులు కొంత మేర ఊరట పొందారు. బకాయిల చెల్లింపుతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన రేపుతోంది. దీంతో, ప్రభుత్వ నిర్ణయం పైన సీపీఎస్ ఉద్యోగులు ఆశతో ఉన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

📢 For Advertisement Booking: 98481 12870