mohanbabu attack

మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు

సీనియర్ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మొన్న జరిగిన ఘర్షణలో TV9 రిపోర్టర్ పై దాడి చేసినందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై మొదట బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేశారు. అయితే నేడు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కేసును బీఎన్ఎస్ 109 సెక్షన్ కిందAttempt to Murder గా మార్చారు.

Advertisements

ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. TV9 రిపోర్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు తర్వాత మోహన్ బాబు సమర్థించుకోలేదని సమాచారం. మరోవైపు, ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక వ్యక్తిగత గొడవలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కానీ ఈ కేసు నిజానిజాలు తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ త్వరితగతిన జరగబోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదుఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. TV9 రిపోర్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు తర్వాత మోహన్ బాబు సమర్థించుకోలేదని సమాచారం. మరోవైపు, ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక వ్యక్తిగత గొడవలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కానీ ఈ కేసు నిజానిజాలు తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ త్వరితగతిన జరగబోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

గత నాల్గు రోజులుగా మోహన్ బాబు ఇంట్లో నడుస్తున్న గొడవలు మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు – మనోజ్ ల మధ్య తలెత్తిన ఆస్థి గొడవలు చివరికి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం..ఆ తర్వాత ఇద్దరు గొడవ పడడం వంటివి జరిగింది. ప్రస్తుతం సీపీ మనోజ్ అండ్ విష్ణు లకు కౌన్సలింగ్ ఇచ్చి పంపించారు.

Related Posts
రేపు ఏపీ కేబినెట్ భేటీ
AP Cabinet meeting tomorrow

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు Read more

శ్రీశైలం అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు మృతి
శ్రీశైలం అధికారుల నిర్లక్ష్యానికి కార్మికుడు మృతి

శివరాత్రి ఉత్సవాల కోసం శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లలో దురదృష్టవశాత్తు ఒక విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ కార్మికుడు ఒక తీవ్ర ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోయారు. మహాశివరాత్రి Read more

Pumphouse: రేపు దేవన్నపేట పంప్‌హౌస్‌ ప్రారంభం
Devannapet pump house to open tomorrow

ఒక మోటార్‌ను ప్రారంభించనున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి Pumphouse : దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవన్నపేటలో కట్టిన పంప్‌హౌస్‌లో ఒక మోటార్‌ను రేపు (19వ తేదీన) నీటిపారుదల Read more

Manda krishna: ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర: మందకృష్ణ
Chandrababu Naidu played a key role in the unanimous resolution on SC classification.. Manda Krishna

Manda krishna: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని అన్నారు. ఎస్సీ Read more

Advertisements
×