mohanbabu attack

మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు

సీనియర్ నటుడు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. మొన్న జరిగిన ఘర్షణలో TV9 రిపోర్టర్ పై దాడి చేసినందుకు పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై మొదట బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద FIR నమోదు చేశారు. అయితే నేడు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కేసును బీఎన్ఎస్ 109 సెక్షన్ కిందAttempt to Murder గా మార్చారు.

ఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. TV9 రిపోర్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు తర్వాత మోహన్ బాబు సమర్థించుకోలేదని సమాచారం. మరోవైపు, ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక వ్యక్తిగత గొడవలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కానీ ఈ కేసు నిజానిజాలు తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ త్వరితగతిన జరగబోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదుఈ ఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది. TV9 రిపోర్టర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు నమోదు తర్వాత మోహన్ బాబు సమర్థించుకోలేదని సమాచారం. మరోవైపు, ఘర్షణలో గాయపడ్డ మోహన్ బాబు ప్రస్తుతం బంజారాహిల్స్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి వెనుక వ్యక్తిగత గొడవలే ప్రధాన కారణమని భావిస్తున్నారు. కానీ ఈ కేసు నిజానిజాలు తెలుసుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ త్వరితగతిన జరగబోతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

గత నాల్గు రోజులుగా మోహన్ బాబు ఇంట్లో నడుస్తున్న గొడవలు మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు – మనోజ్ ల మధ్య తలెత్తిన ఆస్థి గొడవలు చివరికి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళింది. ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం..ఆ తర్వాత ఇద్దరు గొడవ పడడం వంటివి జరిగింది. ప్రస్తుతం సీపీ మనోజ్ అండ్ విష్ణు లకు కౌన్సలింగ్ ఇచ్చి పంపించారు.

Related Posts
సదరన్ ట్రావెల్స్ “హాలిడే మార్ట్”
Southern Travels "Holiday Mart"

హైదరాబాద్‌: సదరన్ ట్రావెల్స్, 45 లక్షల మందికి పైగా సంతోషకరమైన ప్రయాణీకులకు మరపురాని ప్రయాణ అనుభవాలను అందించడంలో 55 సంవత్సరాల వారసత్వంతో ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమలో Read more

టాటా మోటార్స్ అత్యాధునిక సాంకేతికత
Tata Motors Unveils Cutting Edge Technology at Bauma ConExpo 2024

విభిన్న పరిశ్రమల కోసం విస్తృత శ్రేణి నవతరం జెన్‌సెట్స్, ఇండస్ట్రియల్ ఇంజన్లు, యాక్సిల్స్ ప్రదర్శన.. న్యూదిల్లీ : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, మొబిలిటీ Read more

2 వేల పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు
2 వేల పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవు

రాష్ట్రంలో 2,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వేలాది మంది యువతులు అసూయ మరియు ఆరోగ్య ప్రమాదాలతో బాధపడుతున్నారు. అంతే కాదు. మరో 2,200 Read more

నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం
ap budget25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు (ఫిబ్రవరి 28, 2025) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఇది తొలి పూర్తి బడ్జెట్ కావడంతో, ప్రజల Read more