10,000 suggestions received from people on budget.. CM Rekha Gupta

Delhi budget : బడ్జెట్‌పై ప్రజల నుంచి 10 వేల సూచనలు అందాయి: సీఎం రేఖాగుప్తా

Delhi budget : ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేఖాగుప్తా పేర్కొన్నారు. అయితే త్వరలో ప్రవేశపెట్టనున్న వికసిత్‌ ఢిల్లీ బడ్జెట్‌ విషయంలో ప్రజల నుంచి 10 వేల సూచనలు అందినట్లు రేఖాగుప్తా వెల్లడించారు. ఇందులో మహిళల ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, యమునా నది ప్రక్షాళన, కాలుష్యం వంటివాటికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దేశరాజధానిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. మార్చి 25న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisements
బడ్జెట్‌పై ప్రజల నుంచి 10 వేల

మెయిల్ ద్వారా 3,303 సూచనలు

బడ్జెట్‌ను సిద్ధం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం నిపుణులతో సహా సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించిందని రేఖా గుప్త తెలిపారు. ప్రజల నుంచి మెయిల్ ద్వారా 3,303 సూచనలు రాగా.. వాట్సప్ ద్వారా 6,982 సూచనలు వచ్చినట్లు వెల్లడించారు. వాటిని పరిగణలోకి తీసుకొని బడ్జెట్‌ను రూపొందిస్తామని అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిల్లీని అభివృద్ధి బాటలో నడుపుతుందని పేర్కొన్నారు.

Related Posts
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా హోమ్ గార్డు అరెస్ట్
Female home guard arrested

వేములవాడ : సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న హోమ్ గార్డు వడ్ల అనూషను పోలీసులు అరెస్ట్ Read more

వండర్లా చిక్కూ యొక్క కొత్త అవతార్
Wonderla New Avatar of Chikku, Thrilling New Adventures of Riddle Film Launch

హైదరాబాద్: భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్ గొలుసు సంస్థ అయిన వండర్లా హాలిడేస్ డైనమిక్ యువతరం ప్రాధాన్యతలకు అనుగుణంగా తన ప్రియమైన మస్కట్ చిక్కూని ఉత్తేజకరమైన కొత్త Read more

స్కామ్‌లను గుర్తించడానికి మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ ప్రచారం
Motilal Oswal Financial Services launches #YehConHai campaign!

భారతదేశం యొక్క విశ్వసనీయ ఆర్థిక సేవల బ్రాండ్‌లలో ఒకటిగా, మోతీలాల్ ఓస్వాల్ గ్రూప్ చాలా కాలంగా దాని ఖ్యాతిని ఉపయోగించుకోవాలని చూస్తున్న స్కామర్‌లకు లక్ష్యంగా ఉంది. చురుకైన Read more

Revanthreddy: ప్రజలు మెచ్చే విధంగా సీఎం రేవంత్ పాలన :సంతోష్‌కుమార్‌ శాస్త్రి
Revanthreddy: ప్రజలకు నచ్చే విధంగా సీఎం రేవంత్ పాలన: పండితుల విశ్లేషణ

తెలుగు పండుగలలో ముఖ్యమైనది ఉగాది. ప్రతి ఉగాది పర్వదినాన పండితులు పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్ గురించి వివరణ ఇస్తారు. ఈసారి కూడా తెలంగాణలో ఘనంగా ఉగాది Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×