anil

బోరుగడ్డకు రాచమర్యాదలు చేసిన పోలీసులు సస్పెండ్

బోరుగడ్డ అనిల్ కేసులో మరో నలుగురు పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అనిల్ కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల అండతో చెలరేగిపోయిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఇప్పుడు చంద్రబాబు సర్కార్ నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. వరుసపెట్టి కేసులు నమోదు చేసి వణుకుపుట్టిస్తుంది. కేవలం ఈయనకు మాత్రమే కాదు ఈయనకు రాచమర్యాదలు చేసిన వారికీ..చేయాలనుకునేవారికి కూడా చుక్కలు చూపిస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బోరుగడ్డపై నమోదైన కేసుల్లో అరెస్టు చేయడం, కోర్టులో హాజరుపర్చడం, అనంతరం రిమాండ్ కు పంపడం చేస్తున్నారు.

Advertisements

ఈ క్రమంలో రిమాండ్ లో ఉన్న అనిల్ కు కొంతమంది పోలీసులు రాచమర్యాదలు చేస్తుండడం పై యావత్ ప్రజలు ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు, ఓ రౌడీ షీటర్ కు మర్యాలు చేయడం ఏంటి అని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది. వారం క్రితం ఓ రెస్టారెంట్ లో అనిల్ కు విందు భోజనం పెట్టిన ఘటనలో పలువురు పోలీసులను సస్పెండ్ చేయగా..తాజాగా జైల్లో మర్యాదలు చేసిన పోలీసులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. అనిల్కు గుంటూరు PSలో రాచమర్యాదలు చేసినట్లు తేలడంతో హెడ్ కానిస్టేబుళ్లు సర్దార్, గౌస్, శ్రీనివాసరావు, కానిస్టేబుల్ పరమేశ్వరరావును సస్పెండ్ చేశారు. అనిల్కు స్టేషన్లోనే దుప్పటి, దిండు ఇవ్వడం, మేనల్లుడిని కలిసేందుకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారాయి.

Related Posts
Traffic Police : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!
Traffic Police హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కఠిన నిర్ణయం – మైనర్ల డ్రైవింగ్‌కు చెక్!

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రత్యేకంగా మైనర్ల చేత వాహనాల నడిపింపును నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య Read more

H-1B visa : హెచ్‌-1బీ వీసా మోసం కేసు..భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష
Indian origin man sentenced to 14 months in prison in H 1B visa fraud case

H-1B visa : భారత సంతతి వ్యక్తి కిశోర్‌కు అమెరికాలో హెచ్‌-1బీ వీసా మోసం కేసులో 14 నెలల జైలు శిక్ష పడింది. నానోసెమాంటిక్స్‌ సంస్థకు సహవ్యవస్థాపకుడిగా Read more

స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వేపై అధికారులతో సీఎస్ టెలీ కాన్ఫ‌రెన్స్
CSMeeting

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ సర్వేను పర్యవేక్షించడం, సర్వే Read more

లంచం, మోసం ఆరోపణలు..గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు..!
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

న్యూయార్క్‌: భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. మల్టీబిలియన్ డాలర్ల లంచం, మోసానికి Read more

Advertisements
×